37.2 C
Hyderabad
April 19, 2024 11: 43 AM

Category : శ్రీకాకుళం

Slider శ్రీకాకుళం

దాయాదులపై వైసీపీ నేతల దాష్టీకం

Bhavani
ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? వైసీపీ అధినేత జగన్ రెడ్డి బాబాయ్ ని చంపిస్తే.. వైసీపీ నేతలు పట్టపగలు నడివీధిలో మహిళల్ని సజీవ సమాధి చేసే ప్రయత్నాలు చేశారని టిడిపి జాతీయ...
Slider శ్రీకాకుళం

అక్రమంగా మూసేసిన నీలమ్ జ్యూట్ మిల్లు తెరవాలి

Satyam NEWS
అక్రమంగా మూసివేసిన నీలమ్ జ్యూట్ మిల్లు తెరిపించాలని కార్మికులకు ఆరు రోజులు క్యాజువల్ లీవులు కొనసాగించాలని సిఐటియు అనుబంధ నీలమ్ జ్యూట్ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ముద్దాడ నాగేశ్వర...
Slider శ్రీకాకుళం

కోడి రామ్మూర్తి జయంతి వేడుకలు విస్మరించిన జిల్లా క్రీడా అధికారిణి

Bhavani
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చెందిన కోడి రామ్మూర్తి నాయుడు జన్మదిన వేడుకలు విస్మరించిన జిల్లా క్రీడా అధికారిని అయినా మాధురి లతా పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి...
Slider శ్రీకాకుళం

ఘనంగా కోడి రామ్మూర్తి జయంతి వేడుకలు

Bhavani
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చెందిన కోడి రామ్మూర్తి నాయుడు జన్మదిన వేడుకలు శ్రీకాకుళం పట్టణంలో క్రీడా ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కోడి రామమూర్తి నాయుడు యువజన సంక్షేమ...
Slider శ్రీకాకుళం

కార్తీక సమారాధన దిగ్విజయం చెయ్యాలి

Satyam NEWS
కార్తీక సమారాధన (వనభోజనాలు) నవంబర్ 13వ తేదీన శ్రీకాకుళం రాగోలు లో ఉన్న రొక్కం గారి తోటలో జిల్లా అధ్యక్షులు రొక్కం సూర్య ప్రకాష్ రావు ఆధ్వర్యంలో జరుగుతాయని జిల్లా కార్యవర్గం, పెద్దలు తెలిపారు....
Slider శ్రీకాకుళం

కోతుల సామూహిక మరణం: విషప్రయోగమే కారణమా?

Bhavani
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విష ప్రయోగానికి 40 కోతులు ప్రాణం కోల్పోయాయి. కవిటి మండలం పరిధిలోని శిలగం గ్రామంలో చెట్ల పొదల్లో కోతులు చనిపోయి ఉండడాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం...
Slider శ్రీకాకుళం

వేల ఎకరాలు ప్రజల కోసం ధారాదత్తం చేసిన నేత అశోక్ గజపతిరాజు

Satyam NEWS
ఉత్తరాంధ్ర పట్ట భద్రుల ఎమ్మెల్సీగా అదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కి చెందిన భీమిలి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంఏబీఈడీ చేసిన చిన్నికంమారి లక్ష్మి నిలుచున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయనగరం...
Slider శ్రీకాకుళం

పాఠశాల మధ్యాహ్న భోజనం మెనూ లో స్వల్ప మార్పులు

Satyam NEWS
రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం మెనూ లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో ఇస్తున్న కిచిడి రుచికరంగా వుండటం లేదని రాష్ట్ర వ్యాప్తంగా...
Slider శ్రీకాకుళం

అమరావతి రాజధాని అనేవాడ్ని తరిమికొట్టండి: స్పీకర్ తమ్మినేని

Satyam NEWS
అమరావతే రాజధాని అన్నవాడిని జిల్లా పొలిమేరల నుంచి తరిమికొట్టాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఉండే పవిత్రమైన స్పీకర్ పదవిలో ఉండి తమ్మినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గతంలో...
Slider శ్రీకాకుళం

ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధాన కారణం మంత్రి ధర్మాన అసమర్ధత

Satyam NEWS
ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధాన కారణం ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావేనని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అన్నారు. ఎంతో కాలంగా మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర కోసం ఏం చేశారో...