ఏడాది క్రితం విజయనగరం జిల్లా కేంద్రంలో అదీ విజయనగరం పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష విధించింది… విజయనగరం జిల్లా...
మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేసి,కనీస వేతనం రూ.26000/- లు అందించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏ.ఐ.టి.యు.సి.అనుబంధం) డిమాండ్ చేసింది. శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయం...
శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలసలో గురజాడ అప్పారావు గారి161 వ జయంతి ఉత్సవం ప్రధానోపాధ్యాయులు ఐ.డి.వి ప్రసాద్ అధ్యక్షతన జరిగినది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు....
పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో గల ఎంజీఆర్ క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఫైల బాబ్జి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా పైల బాబ్జి మాట్లాడుతూ సరైన ఆధారాలు చూపకుండా రాజకీయ...
శ్రీకాకుళం జెసి.ఐ గ్రీన్ సిటీ వారోత్సవాల సందర్భంగా 9వ తేదీ నుండి15వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయని జెసిఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ ప్రెసిడెంట్ మని శర్మ శనివారం గొంటివీధిలో గల ఒక హాల్...
శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఎ కోలనీలో బ్రైట్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇనిస్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో బ్రైట్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో శ్రీకూర్మనాథస్వామి పాలకమండలి సభ్యులు శ్రీమతి పూడి కమల ముఖ్య అతిధిగా...
శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలసలో ప్రధానోపాధ్యాయులు ఐడిబిఐ ప్రసాద్ అధ్యక్షతన గిడుగు రామ్మూర్తి, ధ్యాన్ చంద్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష...
డ్వాక్రా గ్రూపులకు వడ్డీ రాయితీని రూ. 10 లక్షల వరకూ వర్తింపజేస్తానని మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి రాగానే మాట తప్పి మడమ తిప్పాడని టీడీపీ రాష్ట్ర...
శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలసలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు తాండ్ర వెంకటరమణమూర్తి అధ్యక్షతన శంకరంబాడి సుందరాచారి గారి 109వ జయంతి వేడుకలు జరిగినవి. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ శంకరంబాడి సుందరాచారి...
శ్రీకాకుళం స్థానిక ఏడురోడ్ల కూడలిలో మణిపూర్ ఘటనలపై జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో శాంతియుత రాలి ని నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులచే శాంతియుత ప్రమాణం చేయించి ర్యాలీని ఏడురోడ్ల...