కరోనా వ్యాక్సిన్ వికటించి వాలంటీర్ మృతి
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోట గ్రామం లో ఈ ఘటన జరిగింది. రెంటికోట గ్రామ వాలంటీర్ రెయ్యి లలిత(29), శుక్రవారం(5-02-2021)మధ్యాహ్నం కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. అనాటి నుంచి కొంత అస్వస్థతకు గురయ్యారు. నేటి...