శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మున్షీ ప్రేమ్ చంద్ 143వ జయంతి ఉత్సవం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ డి వి ప్రసాద్...
శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలసలో ప్రధానోపాధ్యాయులు ఐ డి వి ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎనిమిదవ వర్ధంతి నిర్వహించారు. ముందుగా కలాం చిత్రపటానికి...
కుండపోత వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా శ్రీకాకుళం లో నిత్యాన్నదాన సేవలు కొనసాగించటం పట్ల హర్షం వ్యక్తం అవుతున్నది. నగరంలో కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతి నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేస్తున్న విషయం...
జిల్లాలో జరుగుతున్న మెడికల్ మాఫియాను నివారించి వారిపై చర్యలను తీసుకోవలసిందిగా ప్రభుత్వ అధికారులను, డీఎంహెచ్వో ను మొజ్జాడ యుగంధర్ కోరారు. సరుబుజ్జిలి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ఏఐవైఎఫ్ ఆముదాలవలస నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ప్రజలు విల విల్లాడుతున్నారు అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. పెరిగిన కాయగూరల ధరలు, ఇంట్లో నిత్యం వాడే వస్తువుల ధరలు భగ్గు మంటున్నాయన్నారు....
శ్రీకాకుళం – ఆమదాలవలస రోడ్డు విస్తరణ కోసం బిజెపి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్ర్చర్ ఫండ్ నుండి నలభై కోట్ల రూపాయలు 2018 లోనే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేటాయిస్తే, నేడు...
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలో విద్యుత్ కోతలు సాధారణ విషయంగా మారాయి. అందునా నగర పరిధిలోని గుజరాతిపేట సమీపంలోని తోటవీధి నేటికీ టౌన్ ఫీడర్ నుండి విద్యుత్ సరఫరా జరగక పోతుండడంతో ఈ ప్రాంత...
యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో ప్రాణహాని ఉందని, కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ...
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. ముగ్గురు ఐ ఎ ఎస్, ముగ్గురు ఐ పీ ఎస్ అధికారుల బృందం తో కలిసి రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ఆయన...
భాషోపాధ్యాయులు బదిలీల్లో ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు, జిల్లా సహాధ్యక్షుడు కుప్పన్నగారి శ్రీనివాసరావులు,సంయుక్త కార్యదర్శి గొడబ మేరీ...