మోడీ నియంతృత్వ విధానాలపై మరో స్వాతంత్ర్య పోరాటం
దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడు మహాకవి గురజాడ అప్పారావు గారు అన్నారు. కానీ ఈనాడు దేశమంటే మనుషులు కాదోయ్, దేశమంటే కార్పొరేట్లోయ్ అని గుజరాతీ మోడీ ఆచరించి చూపిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా...