డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో “అయోధ్య “కార్యక్రమం….!
ప్రపంచ వ్యాప్తంగా “అయోధ్య”లో రాములోరి విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగబోతోంది. తన, పర అన్న బేధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా వీక్షించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా సన్నద్దమవుతోంది. అలాగే పార్టీల పరంగా అందరూ...