పరవాడ ఫార్మా సిటీ లోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జూన్ 29 వ తేదీన జరిగిన హైడ్రోజన్ సల్ఫైట్ గ్యాస్ లీకేజీ ఘటన లో మరణించిన మహంతి గౌరీ శంకర్...
కరోనా మహమ్మారి భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆదివాసీలు ఇప్పుడు మావోలు, పోలీసుల వార్ లో ఏ క్షణాన ఏమి జరుగుతుందో అనే భయాందోళనకు గురవుతున్నారు. మావోల హిట్ లిస్టులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసిందిగా...
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన నేరంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొద్ది రోజుల కిందట అరెస్టు చేసిన నలంద కిశోర్ శనివారం ఉదయం మరణించారు. కిశోర్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన...
రాష్ట్రంలో మద్యం షాపులు తెరిచి విచ్చలవిడిగా మద్యం అమ్మడం వల్లే కరోనా వ్యాప్తి ఎక్కువ అయిందని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. మద్యం...
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా సోకడం ఆగలేదు. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి కరోనా ఉందని అతనే స్వయాన...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అత్తిలి అప్పారావు ఆదివారం పరమపదించారు. ఆయనకు భార్య ,ఇద్దరు కుమార్తెలు , ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన నందమూరి తారకరామారావు పై అభిమానంతో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు పట్ల...
వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన జర్నలిస్టుల ( విజేఫ్ )పిల్లలకు ఉపకార వేతనాల పంపిణీ చేయనున్నట్లు ఫోరమ్ అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు...
కరోనా కష్ట కాలంలో తర్వాతి స్టేజిలో మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నా పాలకులు ఎవరూ ఆ దిశగా ఆలోచించడం లేదు. ఇప్పుడు అలాంటి మానసిక సమస్యలతో ఒక ఆటో డ్రైవర్ మరణించాడు. ఈ...
విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన జామి సురేశ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మొత్తం 7 గురు నిందితులు కలిసి పక్కా వ్యహం తో కిడ్నాప్ ప్లాన్ చేసినట్లు...