27.7 C
Hyderabad
April 18, 2024 07: 46 AM

Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

ధాన్యం కొనుగోలు కు సంచుల కొరత

Bhavani
ఏలూరు జిల్లాలో సొసైటీల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యానికి సంచులు కొరత ఏర్పడింది. దీంతో రైతులు సొసైటీల ధాన్యం తరలించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. రైతుల ఇబ్బందులు చూసి ధాన్యం సేకరించే సొసైటీల సంచులు...
Slider పశ్చిమగోదావరి

అనర్హుడికి ఇంటి పట్టా రద్దు చేయించిన ఆర్ డి ఓ

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం పంచాయతీ దుర్గమ్మ కాలనిలో  నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ జూనియర్ విద్యుత్ లైన్ మెన్  జగనన్న లేవుట్ లో ఇంటి స్థలం పొందడానికి అనర్హుడని అతని భార్య పేరును...
Slider పశ్చిమగోదావరి

పోలవరం ప్రాజెక్టులో నాటు పడవ బోల్తా: ఇద్దరు మత్స్యకారులు గల్లంతు

Satyam NEWS
పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే దిగున స్పిల్ చానల్లో  నాటు పడవ బోల్తా పడి ఇద్దరు మత్స్యకారులు గల్లంతయిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలవరం ఏఎస్ఐ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...
Slider పశ్చిమగోదావరి

కమ్యూనిటీ స్థలానికి ఎసరు పెట్టిన లైన్ మెన్

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం పంచాయతీ దుర్గమ్మ కాలనిలో సర్వే నంబర్6/3.4 లోపంచాయతీ (సి పి) కమ్యునల్ పర్పస్ భూమి లో నిబంధనలకు విరుద్ధంగా సచివాలయ జూనియర్ లైన్ మెన్  తన బంధువు...
Slider పశ్చిమగోదావరి

గురుకుల పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి లో డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యానందిస్తుంది. ఈ పాఠశాల క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ పాఠశాలలో ఇంటర్ చదివే 150...
Slider పశ్చిమగోదావరి

ప్రాధమిక విద్యే పిల్లలకు బలమైన పునాది

Bhavani
పూర్వ ప్రాధమిక విద్యే అంగన్వాడీ బాలలకు బలమైన పునాది అని ఏలూరు జిల్లా పెదవేగి ఎం పి డి ఓ జి.రాజ్ మనోజ్ అన్నారు. శనివారం ఆయన పెదవేగి గ్రామంలోని ఎస్ సి ఏరియాలో...
Slider పశ్చిమగోదావరి

Food poison: 15 మంది పిల్లలు ఆసుపత్రి పాలు

Bhavani
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కుచింపూడి ప్రభుత్వ పాఠశాలలో 15మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వారిని పెదవేగి ప్రభుత్వ హాస్పిటల్ కి చికిత్స కోసం తరలించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి,...
Slider పశ్చిమగోదావరి

నాణ్యత లేని గ్రామీణ రహదారులు

Bhavani
ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని కొన్ని ప్రధాన రహదారులు నిర్మాణాలు కొంతమంది కాంట్రాక్టర్లు నాణ్యతా లోపాలతో నిర్మిస్తున్నారని రోడ్డు టాక్స్ లు చెల్లించే వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిలువెత్తు ఉదాహరణ ప్రత్యక్ష...
Slider పశ్చిమగోదావరి

విద్యార్ధులకు తగిన సౌకర్యాలు కల్పించాలి

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం  మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను ఎం పి డి ఓ జి రాజమనోజ్   బుధవారం సందర్శించారు.  ఈ సందర్శనలో పాఠశాల  హెచ్ ఎం  తీసుకుంటున్న కొన్ని...
Slider పశ్చిమగోదావరి

పేద ప్రజల నడ్డివిరిచిన జగన్ రెడ్డి పాలన

Bhavani
రాష్ట్రంలో వై సి పి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలు ప్రజల జీవన విధానం భారంగా మారిందని దెందులూరు మాజీ ఎం ఎల్ ఏ చింతమనేని...