ఏలూరు జిల్లాలో సొసైటీల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యానికి సంచులు కొరత ఏర్పడింది. దీంతో రైతులు సొసైటీల ధాన్యం తరలించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. రైతుల ఇబ్బందులు చూసి ధాన్యం సేకరించే సొసైటీల సంచులు...
ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం పంచాయతీ దుర్గమ్మ కాలనిలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ జూనియర్ విద్యుత్ లైన్ మెన్ జగనన్న లేవుట్ లో ఇంటి స్థలం పొందడానికి అనర్హుడని అతని భార్య పేరును...
పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే దిగున స్పిల్ చానల్లో నాటు పడవ బోల్తా పడి ఇద్దరు మత్స్యకారులు గల్లంతయిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలవరం ఏఎస్ఐ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...
ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం పంచాయతీ దుర్గమ్మ కాలనిలో సర్వే నంబర్6/3.4 లోపంచాయతీ (సి పి) కమ్యునల్ పర్పస్ భూమి లో నిబంధనలకు విరుద్ధంగా సచివాలయ జూనియర్ లైన్ మెన్ తన బంధువు...
ఏలూరు జిల్లా పెదవేగి లో డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యానందిస్తుంది. ఈ పాఠశాల క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ పాఠశాలలో ఇంటర్ చదివే 150...
పూర్వ ప్రాధమిక విద్యే అంగన్వాడీ బాలలకు బలమైన పునాది అని ఏలూరు జిల్లా పెదవేగి ఎం పి డి ఓ జి.రాజ్ మనోజ్ అన్నారు. శనివారం ఆయన పెదవేగి గ్రామంలోని ఎస్ సి ఏరియాలో...
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కుచింపూడి ప్రభుత్వ పాఠశాలలో 15మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వారిని పెదవేగి ప్రభుత్వ హాస్పిటల్ కి చికిత్స కోసం తరలించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి,...
ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని కొన్ని ప్రధాన రహదారులు నిర్మాణాలు కొంతమంది కాంట్రాక్టర్లు నాణ్యతా లోపాలతో నిర్మిస్తున్నారని రోడ్డు టాక్స్ లు చెల్లించే వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిలువెత్తు ఉదాహరణ ప్రత్యక్ష...
ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను ఎం పి డి ఓ జి రాజమనోజ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్శనలో పాఠశాల హెచ్ ఎం తీసుకుంటున్న కొన్ని...
రాష్ట్రంలో వై సి పి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలు ప్రజల జీవన విధానం భారంగా మారిందని దెందులూరు మాజీ ఎం ఎల్ ఏ చింతమనేని...