31.7 C
Hyderabad
April 25, 2024 01: 54 AM

Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

చింతలపూడి టీడీపీ అభ్యర్ధిపై విస్తృత చర్చ

Satyam NEWS
ఏలూరు జిల్లా చింతలపూడి రిజర్వ్డ్ నియోజకవర్గ టి డి పి ఎం ఎల్ ఏ అభ్యర్థి ఎంపిక పై రాష్ట్ర టి డి పి అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే కొంత మంది...
Slider పశ్చిమగోదావరి

ఆయిల్ పామ్ సాగుపై రైతులతో అధికారుల ముచ్చట

Bhavani
ఆయిల్ పామ్ సాగు, ఉత్పత్తి సాంకేతిక పద్ధతుల పై, భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ లో శిక్షణ పొందుతున్న అస్సాం, త్రిపుర, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కి చెందిన 34 అధికారులు,...
Slider పశ్చిమగోదావరి

దుర్గమ్మ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం దుర్గమ్మ కాలనిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరిని లింగపాలెం మండలం...
Slider పశ్చిమగోదావరి

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఫైనాన్సర్

Satyam NEWS
ఫైనాన్సర్ అయితే వ్యాపారం చేసుకోవాలి కానీ రేప్ లు చేస్తాడా? మామూలుగా అయితే ఏమో కానీ ఏలూరు జిల్లా లో మాత్రం ఫైనాన్సర్ తన వ్యాపారం తాను చేసుకోకుండా ఒక మైనర్ బాలికపై అత్యాచారం...
Slider పశ్చిమగోదావరి

మహాయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న

Bhavani
బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి సర్దార్ గౌతులచ్ఛన్న అని టిడిపి నేత, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. కొత్తపేటలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి...
Slider పశ్చిమగోదావరి

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలి

Bhavani
దళిత క్రైస్తవులకు దళిత, ముస్లిం లకు రిజర్వేషన్ లు కల్పించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చస్ ఇన్ ఇండియా కాథలిక్ భారత పీఠాధిపతుల సమాఖ్య ఆధ్వర్యం లో గురువారం ఏలూరు ఆర్ సి ఎం...
Slider పశ్చిమగోదావరి

రూ.21.1 కోట్లతో ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి

Satyam NEWS
ఏలూరు రైల్వే స్టేషన్ లో 21.1కోట్ల రూపాయలతో చేపట్టనున్న  స్టేషన్  అభివృద్ధి పనులకు  రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదివారం శంకుస్థాపన చేసారు. ఉదయం విజయవాడ నుంచి ఏలూరు చేరుకున్న గవర్నరు కు...
Slider పశ్చిమగోదావరి

పెదవేగి నవోదయ విద్యాలయం లో  ఫుడ్ పాయిజన్

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి నవోదయ విద్యాలయం లో  ఫుడ్ పాయిజన్ జరిగి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న దెందులూరు శాసన సభ్యులు, పెదవేగి తహసీల్దార్ మరియు మండల మేజిస్ట్రేట్ నల్లమెల్లి...
Slider పశ్చిమగోదావరి

ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు లంచం కావలట

Bhavani
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడి ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేసి ఏడాది పూర్తి అయిన వెల్పేర్ అసిస్టెంట్లకు .సచివాలయాలలో వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఒక ఏడాది...
Slider పశ్చిమగోదావరి

వాలంటీర్లు సరే… వీళ్లు చేస్తున్నది ఏమిటి?

Satyam NEWS
ఇప్పటి వరకూ వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని దాన్ని సంఘ విద్రోహులకు అందచేస్తున్నారని అందువల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలు విన్నాం. అంతకన్నా పెద్ద నేరం చేసే ప్రభుత్వ ఉద్యోగుల కథ వింటే ఒళ్లు...