36.2 C
Hyderabad
April 25, 2024 21: 02 PM

Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

సిబ్బంది కొరత: అవినీతి మరక: పాలన పడక

Satyam NEWS
పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండల పరిషత్ కార్యాలయం లో అధికారుల కొరత ప్రజలకు శాపం లా మారింది. ఇక్కడ విధులు నిర్వహించే రెగ్యులర్ ఎం డి ఓ దీర్ఘ కాల సెలవులో ఉన్నారు. ఈ కార్యాలయం...
Slider పశ్చిమగోదావరి

కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం పేదలను ఆదుకోవాలి

Satyam NEWS
కరోనా కష్ట కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేసింది. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా...
Slider పశ్చిమగోదావరి

భార్య మరణాన్ని కోవిడ్ ఖాతాలో వేద్దామనుకున్నాడు

Satyam NEWS
వర కట్నం వేధింపుల కారణంగా జరిగిన మరణాన్ని కూడా కోవిడ్ మరణంగా చూపవచ్చా? అతి తెలివి చూపిన ఒకడు ఇదే పని చేశాడు. పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు లో ఈ సంఘటన జరిగింది. చనిపోయిన ఆమె...
Slider పశ్చిమగోదావరి

హిస్టరీ మఠాష్: వేంగి రాజుల గుట్టను దొంగిలించేస్తున్నారు

Satyam NEWS
పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండలం తాళ్లగోకవరం గ్రామంలో చారిత్రాత్మక సన్యాసుల గుట్టును కొంతమంది కబ్జాదారులు కబళించివేస్తున్నారు. ఇప్పటికే సుమారు 10 ఎకరాల వరకు గుట్టును ఆక్రమించిన వ్యక్తులు ఆ గట్టును తవ్వి చదును చేస్తున్నారు. దాన్ని...
Slider పశ్చిమగోదావరి

దళిత మహిళపై దాడి: స్పందించని పోలీసులు

Satyam NEWS
తనపై దాడి జరిగిందని ఒక దళిత మహిళ చెప్పినా, ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు ఉలకడం లేదు పలకడం లేదు. వివరాలలోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అప్పలరాజుగూడెం గ్రామానికి చెందిన శిరీష...
Slider పశ్చిమగోదావరి

అప్ ల్యాండ్ టైగర్ చల్లగొల్ళ సూర్యనారాయణ మృతి

Satyam NEWS
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీ రాములుతో కలిసి పోరాడిన ఒక పోరాట సమరయోధుడిని రాష్ట్రం ఈ రోజు కోల్పోయింది. రాజకీయ విలువలు, విశ్వసనీయత కలిగిన ఒక సోషలిస్టు పార్టీ దిగ్గజం...
Slider పశ్చిమగోదావరి

ద్వారకా తిరుమల అన్నదాన ట్రస్టుకు భారీ విరాళం

Satyam NEWS
పశ్చిమగోదావరిజిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శాశ్వత అన్నదాన ట్రస్ట్ కి నేడు భారీ విరాళం అందింది. ద్వారకా తిరుమల మండలం దొరసా నిపాడు గ్రామానికి చెందిన నల్లూరి రామకృష్ణ, నాగలక్ష్మి దంపతులు...
Slider పశ్చిమగోదావరి

Danger level: వరద భయంతో…..గుట్టలపై గుడారాలు

Satyam NEWS
పోలవరం నిర్వాసితుల పరిస్థితి ముందు గొయ్యి, వెనుక నుయ్యి అన్న చందంలా ఉన్నది. ప్రస్తుతం కొవిడ్ వైరస్ ముంపు మండలాలపై విజృంభిస్తూ ఇప్పటికే కేసులు పెరిగి, మరణాల సంఖ్య పదుల సంఖ్యలో ఉన్నాయి. మరో...
Slider పశ్చిమగోదావరి

రహదారిని కంపోస్టు యార్డ్ గా మార్చేసిన గ్రామ పంచాయతీ

Satyam NEWS
పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు పట్టణం లో  పారిశుధ్యం లోపించింది అనడానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తుంది. ఏలూరు లోని సత్రం పాడు నుండి గెత్సేమనే క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఎదురు గా ఉన్న రోడ్ నుండి చింతమనేని కాలనీ...
Slider పశ్చిమగోదావరి

కరోనా నివారణకు పుట్లగట్లగూడెం గ్రామాన్ని శానిటేషన్ చేసిన యువత

Satyam NEWS
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామ యువత కరోనా వేళ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది. లక్కవరం సబ్ ఇన్స్ పెక్టరు  k. ప్రసాదు అధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శానిటేషన్...