36.2 C
Hyderabad
April 25, 2024 22: 19 PM

Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

కొట్టుకుపోయిన తమ్మిలేరు తాత్కాలిక రహదారి

Satyam NEWS
బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం వల్ల గత వారం రోజులుగా పడుతున్న వర్షాలకు ఏలూరు జిల్లా ముసునూరు మండలానికి పెదవేగి మండలానికి మధ్య బలివే దగ్గర తమ్మిలేరు పై నిర్మించిన తాత్కాలిక...
Slider పశ్చిమగోదావరి

పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఓటర్ల జాబితా పరిశీలన

Bhavani
ఏలూరు జిల్లాలో ఈ నెల 21 నుండి ప్రారంభించిన ఓటర్ల జాబితా పరిశీలన పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఇంటింటా సర్వే కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ...
Slider పశ్చిమగోదావరి

జోరు వర్షంలో… సర్పంచ్ ల నిరసన

Bhavani
ఏలూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సర్పంచులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం వాలంటీర్స్ వ్యవస్థలను పంచాయతీ లలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. కలక్టర్ బయటకు రావాలంటూ వర్షంలో బైఠాయించిన సర్పంచ్ లు...
Slider పశ్చిమగోదావరి

ఆరోగ్య శాఖ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి

Satyam NEWS
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానానికనుగుణంగా రెగ్యులర్ చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు)ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ జఫరుల్లా డిమాండ్ చేశారు....
Slider పశ్చిమగోదావరి

పంచాయితీరాజ్ వ్యవస్థలో దొంగలు పడ్డారు

Bhavani
రాష్ట్రంలో 12918 పంచాయతీలలో దొంగలు పడి 8660 కోట్ల రూపాయలు దొంగిలించారని ఏలూరు జిల్లాలో కొంతమంది పంచాయతీ సర్పంచ్ లు సోమవారం ఏలూరు జిల్లా ఎస్ పి మేరీ ప్రశాంతి కి పిర్యాదు చేసారు....
Slider పశ్చిమగోదావరి

నిన్న కర్నూలు..నేడు ఏలూరు: వైసీపీ దళిత ఎమ్మెల్యే పట్ల వివక్ష

Satyam NEWS
నిన్న కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజక వర్గంలో దళిత ఎమ్మెల్యే ఆర్థర్ కు అవమానం జరుగగా నేడు ఏలూరు జిల్లాలో చింతల పూడి దళిత ఎమ్మెల్యే ఎలీజాకు సొంత పార్టీ నేతల నుంచే ఆటంకం...
Slider పశ్చిమగోదావరి

గురుకుల విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరాలి

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాలలో మంచి ఉద్యోగులుగా గొప్ప డాక్టర్ లు గా ఇంజనీర్లుగా స్థిరపడ్డారని పూర్వ విద్యార్థులను ఆదర్శం గా తీసుకునిగురుకుల పాఠశాలలో నేడు...
Slider పశ్చిమగోదావరి

వసతి గృహాల్లో విద్యార్ధులు క్రమశిక్షణతో ఉండాలి

Satyam NEWS
వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులు మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలని ఏలూరు జిల్లా పెదవేగి ఎం పి డి ఓ గంజి రాజ్ మనోజ్ అన్నారు. బాగా చవుకుని పాఠశాలకు, వసతి గృహానికి, తల్లి...
Slider పశ్చిమగోదావరి

అంటు వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Bhavani
వర్షాకాలం ప్రారంభమైంది వివిధ రకాల వ్యాధులు విజృంభించి ప్రజల ఆరోగ్యాన్ని అతలాకుతలం చేసే ప్రమాదముంది మండలం లో ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని ఏలూరు జిల్లా పెదవేగి ప్రాథమిక వైద్యాధికారులు డాక్టర్ మాధవి,...
Slider పశ్చిమగోదావరి

మట్టి తవ్వుకుపోతున్నా అంటీ ముట్టనట్టున్న అధికారులు

Bhavani
పోలవరం కుడి కాలువ కు సంబంధించి 800 కోట్ల రూపాయల విలువ చేసే మట్టి అక్రమం గా తరలిపోయిందని ఆరోపణలు రావడంతో జూన్ నెలలో సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులను ప్రభుత్వం పిలిచి సంజాయిషీ...