39.2 C
Hyderabad
March 29, 2024 15: 59 PM

Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబాకు అభిషేకం

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో దారుణం జరిగింది. బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేయడం కలకలం సృష్టించింది. ప్రత్యేక పాత్రలతో అభిషేకం చేయకుండా ఆల్కహాల్ సీసాలతో అభిషేకం చేయడం...
Slider పశ్చిమగోదావరి

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

Bhavani
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం, మినిమం టైం స్కేలు అమలు చేస్తామని,అర్హత ప్రమాణాలు ఆధారంగా వీలైంత ఎక్కువ మంది ఉద్యోగులును రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను...
Slider పశ్చిమగోదావరి

పవిత్రమైన వైద్య వృత్తిని అపవిత్రం చేయవద్దు

Satyam NEWS
ఈ ప్రపంచం లో వైద్య వృత్తి లో ఉన్న సంతృప్తి ఏ వృత్తిలో లేదని అటువంటి పవిత్రమైన వృత్తికి నేటి తరం వైద్యులు అ పవిత్రత ఆపాదిస్తూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం వ్యాపారంగా మార్చేసి...
Slider పశ్చిమగోదావరి

నెల రోజుల పాటు జరగనున్న జగనన్న సురక్ష       

Satyam NEWS
ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి కుల, మత, ప్రాంతీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతివారికి సంక్షేమ పధకాల సేవలందించే ప్రక్రియే జగనన్న సురక్ష కార్యక్రమం అని ఏలూరు జిల్లా కలెక్టర్ వె....
Slider పశ్చిమగోదావరి

పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్థులు

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం  నడిపల్లి గ్రామం లో గురువారం సాయంత్రం దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం పాదయాత్ర లో ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం ...
Slider పశ్చిమగోదావరి

పేద పిల్లలు విద్యకు దూరం కాకూడదు

Bhavani
అమ్మఒడి పధకం 4వ విడత క్రింద 2022-23 సంవత్సరానికి జిల్లాలో 1,72,956 మంది తల్లుల ఖాతాలకు 259.43 కోట్లు ఆర్థిక సహాయం జమ చేయడం జరిగిందని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య...
Slider పశ్చిమగోదావరి

ఎన్ ఆర్ ఐ తో కుమ్ముక్కు…. 6 ఎకరాలు హాం ఫట్

Satyam NEWS
లెదర్ పార్క్ ఆశలు తీరక నిరాశలో నిరుద్యోగ యువత లిడ్ క్యాప్ ద్వారా లెదర్ పార్క్ అభివృద్ధి చేయాల్సిన భూమిని విదేశాల్లో ఉండే ఒక బడాబాబుకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుండటం ఏలూరు జిల్లాలో కలకలం సృష్టిస్తున్నది....
Slider పశ్చిమగోదావరి

ఇసుక మాఫియాపై ఎస్ఈబి అధికారుల దాడులు

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో అనునిత్యం సాగుతున్న ఇసుక మాఫియా దోపిడిపై ఎస్ ఈ బి  అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ మేరకు నడిపల్లిలో తమ్మిలేరు నదీ పరివాహక ప్రాంతాన్ని ఎస్ ఈ బి ...
Slider పశ్చిమగోదావరి

నడిపల్లి గ్రామంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

Bhavani
ఏలూరు జిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామం లో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని, తమ్మిలేరు నదిని ఆనుకుని ఉన్న పంట పొలాలను కూడా వదల డం లేదని ఆ గ్రామ రైతులు స్పందన ద్వారా...
Slider పశ్చిమగోదావరి

రోజు రోజుకూ తీవ్రమౌతున్న చేపల చెరువు వివాదం

Bhavani
ఏలూరు జిల్లా పెదవేగి న్యాయం పల్లి గ్రామం లో చేపల చెరువు వివాదం ఏడాదికోసారి టి డి పి, వై సి పి నాయకుల మధ్య చిచ్చు రేపుతోంది. టి డి పి అధికారం...