ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పంచాయతీ నాగన్న గూడెం లో బంధువుల ఇంటికి వేసవి సెలవులు కు వచ్చిన ఓ మైనర్ బాలిక కనిపించడం లేదని బాలిక బంధువులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు...
వై సి పి ప్రభుత్వం ఆర్ బి కె కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తుంటే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్య మంత్రి వై సి ప్రభుత్వం పై బురద...
భార్య తనపై దిశ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందని మనస్తాపం చెందిన భర్త పోలీస్ స్టేషన్ కు సమీపం లోనే కాళ్ళు చేతులు పై పెట్రోల్ పోసుకుని లైటర్ తో అంటించుకుని గాయాల...
భూములు, ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్ మెంట్లు తదితర స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న అలవికాని నిబంధనల వల్ల అమ్మకాలు కొనుగోళ్ళ ముందుకు సాగడం లేదని ఈ విధానం వల్ల ప్రభుత్వం...
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గోదావరి బ్రిడ్జి పైనుంచి దూకి పొన్నపల్లి రామకృష్ణ (30) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నరసాపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన రామకృష్ణ అవివాహితుడు. డ్రైవర్ గా...
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన భూ లావాదేవీలలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడంతో సమస్య పెద్దదై హత్యయత్నం వరకూ వెళ్లింది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కె కన్నాపురం లో ఈ సంఘటన జరిగింది....
ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు సచివాలయ వెల్పేర్ అసిస్టెంట్ ఒకరు పెదవేగి మండల పరిషత్ కార్యాలయ అధికారుల పట్ల దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించాడని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా అధికారులు...
దళిత సర్పంచ్ అనే కారణం తో కుల పరంగా చిన్న చూపు చూస్తూ తనను గార్లమడుగు గ్రామానికి చెందిన ఒక నాయకుడు అడుగడునా అవమానపరుస్తున్నాడని ఏలూరు జిల్లా పెడవేగి మండలం గార్లమడుగు గ్రామ సర్పంచ్...
దళితులకు కేటాయించిన ఎసైన్డ్ భూములను మ్యుటేషన్ చేస్తూ కొందరు రెవెన్యూ అధికారులు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. అయినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో పేద రైతులు అవసరార్థం అమ్ముకున్న ఎసైన్డ్ భూములను ధనికులు...
అకాల వర్షాలు వలన కంకులు ఎండిపోయి పంట అంతా తాలుగింజలు వచ్చి నష్టపోయిన ఏలూరు జిల్లాచొదిమెళ్ళకు చెందిన వరి రైతు వాడవల్లి సాంబశివరాజుకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి...