తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8.00 నుండి 9.00...
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలమహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా మహోత్సవాలలో భాగంగా మంగళవారం కర్నూలు జిల్లా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ దేవి కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది కనులారా...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అరవ రోజు మలయప్పస్వామి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంత వాహనం అంటే మనమందరం అయన సేవకులమే అని అర్థం. వీరిలో దిక్పాలకులూ ఉన్నారు. వీరందరూ స్వామివారిని తమ...
ప్రతీ ఒక్కరిలో ఉన్న శక్తిని తెలుసుకోవడమే ముఖ్యం ఏపీ రాష్ట్రమంతటా వాడవాడలా…దేవీ శరన్నవరాత్రులు సాదాసీదాగా జరుగుతున్నాయి. కరోనా ప్రభాం తగ్గినప్పటికీ చాలా మందిలో భయం కాస్త సడిలినా…ఆధ్యాత్మకంగా మాత్రం ప్రతీ ఒక్కరూ ఈ దేవీశరన్నరాత్రులు...
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమలి పింఛం, పిల్లనగ్రోవి...
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు గురువారం రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలో పెద్దశేష వాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్వయంగా వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదటి రోజు గణపతి పూజ,పుణ్యాహవచనం, నవగ్రహారాధన,అఖండ...