శ్రీశైలం స్వామికి ఇంద్రకీలాద్రి నుంచి పట్టు వస్త్రాలు
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం లోని శ్రీ భ్రమరాంభా మల్లిఖార్జున స్వామివార్ల దేవస్థానానికి ఇంద్రకీలాద్రి లోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం తరపున ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం...