36.2 C
Hyderabad
April 25, 2024 19: 20 PM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

శ్రీశైలంలో మహా శివరాత్రి భారీ వాహనాల దారి మళ్లింపు

Bhavani
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ వాహనాలను దారి మళ్లింపు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి తెలిపారు. శ్రీశైలంలో నేటి నుండి 11.02.2023 నుండి 21.02.2023 వరకు జరుగనున్న...
Slider ముఖ్యంశాలు

పాత్రికేయుల సంక్షేమo కోసం అకాడమి కృషి

Satyam NEWS
పాత్రికేయుల శిక్షణ, సంక్షేమం కోసం మీడియా అకాడమీ కృషి చేస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. సింగరేణి మహిళా కళాశాలలో మీడియా అకాడమీ ద్వారా రెండు రోజుల పాటు నిర్వహించనున్న...
Slider ముఖ్యంశాలు

నేలకొండపల్లి కి పర్యాటక కళ రావాలి

Bhavani
అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో పర్యటించి, బౌద్ధ స్థూపం వద్ద నిర్మిస్తున్న టూరిజం హోటల్, భక్త...
Slider ముఖ్యంశాలు

పెద్దగట్టు హుండీలో రక్తంతో ప్రేమలేఖ

Murali Krishna
ఐదు రోజులపాటు జరిగిన పెద్దగట్టు దురాజపల్లి జాతరలో  హుండీ లెక్కిస్తుండగా హుండీలో రక్తం తో రాసిన ప్రేమలేఖ అధికారులకు దొరికింది . లింగమంతుల స్వామి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు తన ప్రేమ కు...
Slider ముఖ్యంశాలు

సునీల్ కుమార్ పై చర్యలకు ఉపక్రమించిన కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS
అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికలో డీజీపీ పీవీ సునీల్‍కుమార్ చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై తగిన చర్యలు తీసుకుని తమకు తెలపాలని కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఐపిఎస్ అధికారి...
Slider ముఖ్యంశాలు

జేఈఈ తొలివిడతలో ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

Bhavani
జేఈఈ తొలివిడత పరీక్షల్లో ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అద్భుతమైన ఫలితాలను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఈ పరీక్షలు రాసిన 189 మంది...
Slider ముఖ్యంశాలు

దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం అమలు చెయ్యాలి

Bhavani
దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం ప్రత్యేకంగా వర్తింప చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల కోసం కృషి చేస్తామని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. తెలంగాణ...
Slider ముఖ్యంశాలు

ప్రవేశ పరీక్ష ల షెడ్యూల్ విడుదల

Satyam NEWS
ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్షా తేదీలను అధికారులు ప్రకటించారు.  మే 7 నుండి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌,12 నుంచి...
Slider ముఖ్యంశాలు

దొరల పాలనలో రోడ్లపైకి ఆడపడుచులు

Satyam NEWS
దొరల పాలనలో తెలంగాణ ఆడపడుచులు రోడ్లపైకి వస్తున్నారని అయినా దొర స్పందించడం లేదని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 52 కోట్ల...
Slider ముఖ్యంశాలు

విధుల్లో ఉన్న ఎస్ఐ పైనే దుర్భాషలాడిన వ్యక్తులు…!

Bhavani
విజయనగరం జిల్లా ప్రశాంతత కు మారు పేరు.. విజయనగరం జిల్లా విద్యలనగరం… ఏడాదికో ఘటన తప్ప…మిగిలిన అన్ని రోజులు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నే ఉంటుంది. కానీ తాజాగా జరిగిన ఓ ఘటన.. జిల్లా...