30.7 C
Hyderabad
April 19, 2024 10: 39 AM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్‌లో వివాదాలకు విరామం

Murali Krishna
రాష్ట్ర కాంగ్రెస్‌లో వివాదాలకు తెరదించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ దిశగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నాయకుల మధ్య తలెత్తిన...
Slider ముఖ్యంశాలు

ధర్మారెడ్డి కుమారుడు మృతి

Murali Krishna
టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మూడు రోజులుగా చెన్నై లోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చేందినట్లు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. గత ఆదివారం మధ్యాహ్నం...
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్యే బీరం  ఫోన్ ఇన్ కాల్ లో.. ఆసక్తికర సమస్య?

Satyam NEWS
కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే ఫోన్ ఇన్ కాల్ లో పాల్గొన్నారు. కొన్ని ఆసక్తికర సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని 10,11 వార్డ పరిధిలో ఉన్న కావలోని...
Slider ముఖ్యంశాలు

క్షమాపణ చెప్పిన తర్వాత చంద్రబాబు విజయనగరం లో అడుగు పెట్టాలి

Satyam NEWS
టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనపై వైఎస్సార్సీపీ లో గుబులు రేగినట్లుంది. విజయనగరం జేడ్పీ ఆఫీస్ లో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో “చంద్రబాబు పర్యటన”పైనే జేడ్పీ చైర్మన్...
Slider ముఖ్యంశాలు

ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడి

Satyam NEWS
15 రోజుల్లో పెండింగులో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు విడుదల చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలో...
Slider ముఖ్యంశాలు

ఎదురు కాల్పుల్లో  మావోయిస్టు మృతి

Murali Krishna
పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులలో  ఒక మావోయిస్టు మృతి చెందారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా మిర్థూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్నార్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన  జరిగింది. తిమ్నార్...
Slider ముఖ్యంశాలు

మళ్లీ ముంచుకొస్తున్న మహమ్మారీ: భారీగా కరోనా కేసులు

Bhavani
చైనాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. నవంబర్ ప్రారంభం నుండి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అకస్మాత్తుగా పెరిగాయి. ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. మరణాల సంఖ్య మళ్లీ రికార్డులను బద్దలు...
Slider ముఖ్యంశాలు

100 భాషల్లో వెతకవచ్చు

Murali Krishna
100కి పైగా భాషల్లో పదాలు, మాట ద్వారా ఇంటర్నెట్‌లో కావాల్సిన అంశాలను వెతికే (సెర్చ్‌ చేసే) వీలు కల్పించేందుకు గూగుల్‌ కసరత్తు చేస్తోందని ఆ సంస్థ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌...
Slider ముఖ్యంశాలు

అప్పుల వివరాలు ఇవే

Murali Krishna
తెలుగు రాష్ట్రాల్లో అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాల్లో అప్పులపై భారాస ఎంపీలు లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను కేంద్రం బయటపెట్టింది. ఏపీలో...
Slider ముఖ్యంశాలు

గిరిజనుల సంఖ్య 31,77,940

Murali Krishna
గత జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని 33 జిల్లాల్లో 31,77,940 మంది గిరిజనులు ఉన్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయమంత్రి రేణుకా సరూత తెలిపారు.  లోక్‌సభలో తెలంగాణ ఎంపీ బీబీ పాటిల్‌ అడిగిన ప్రశ్నకు...