కాంగ్రెస్లో వివాదాలకు విరామం
రాష్ట్ర కాంగ్రెస్లో వివాదాలకు తెరదించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ దిశగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీనియర్ నాయకుల మధ్య తలెత్తిన...