34.2 C
Hyderabad
April 23, 2024 13: 14 PM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

సీనియర్ జర్నలిస్టు గోపాల స్వామి మృతికి వెంకయ్య సంతాపం

Satyam NEWS
సీనియర్ పాత్రికేయుడు ఏపీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు పిల్లలమర్రి విజయ వేణుగోపాల స్వామి (86) మరణం పట్ల భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం అమెరికాలోని ఏకైక కుమారుడు శ్యామ్ ప్రసాద్ ...
Slider ముఖ్యంశాలు

బీజేపీ నాయకురాలి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
నాచారం లో బీజేపీ నాయకురాలు విజయలత రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. బీజేపీ నుండి టికెట్ ఆశించిన విజయలత రెడ్డి కి నిరాశ ఎదురు కావడంతో ఆ అఘాయిత్యానికి పాల్పడ్డారు. తనకు రావాల్సిన టిక్కెట్ ఇతరులకు...
Slider ముఖ్యంశాలు

మంత్రి కొడాలి నానిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఎన్నికల కమిషనర్

Satyam NEWS
రాజ్యంగ పదవిలో ఉన్న వ్యక్తిపైనే విమర్శల దాడులు చేస్తుంటే ఏం చేయాలి? అదీ కూడా రాజ్యాంగ పదవుల్లోనే ఉన్న వారు చేస్తుంటే ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
Slider ముఖ్యంశాలు

పాదయాత్ర వేడుకలకు లేని కరోనా అడ్డంకి ఎన్నికలకెందుకు?

Satyam NEWS
వైసీపీ పాదయాత్ర వేడుకలకు లేని కరోనా అడ్డంకి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎందుకని వైసీపీ ఎంపీ కె.రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఎన్నికలు అంటే ఎందుకు భయపడుతున్నారని ఆయన వైసీపీ నాయకులను ప్రశ్నించారు. 151...
Slider ముఖ్యంశాలు

స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్ తో ఎస్ఈసీ భేటీ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణకు అడుగు ముందుకు వేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను...
Slider ముఖ్యంశాలు

పిండ ప్రదానాలు చేయించే పురోహితులకు సూచన

Satyam NEWS
తుంగభద్ర నది పుష్కరాల సందర్భంగా అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు పుష్కర ఘాట్ దగ్గర పిండ ప్రధానం చేయించే పురోహితులు అందరూ దేవాదాయ శాఖ గుర్తింపు కార్డులు పొందవలసి ఉంటుంది. ఇందుకోసం జోగులాంబ గద్వాల జిల్లా...
Slider ముఖ్యంశాలు

జీహెచ్ఎంసి ఎన్నికలలో జగన్ దారి ఎటు?

Satyam NEWS
జీహచ్ఎంసి ఎన్నికల ప్రకటన వెలువడగానే అన్ని పార్టీలూ చక చకా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు ఎన్నికల కోసం కమిటీలు వేసుకుని ముందుకు వెళుతున్నాయి. తెలుగుదేశం పార్టీ,...
Slider ముఖ్యంశాలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై రంగంలో దిగిన సీఎం కేసీఆర్‌

Satyam NEWS
వచ్చే నెలలో జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తులు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఎన్నికలే ప్రధాన అంశంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు....
Slider ముఖ్యంశాలు

ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ నిర్ణయించారు. పార్టీ రహితంగా నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని ఆయన మంగళవారంనాడు ఒక ప్రకటనలో...
Slider ముఖ్యంశాలు

Analysis: దుబ్బాక భంగపాటుతో దిద్దు ‘పాట్లు’

Satyam NEWS
దుబ్బాక ఎన్నికల్లో దారుణమైన పరాభవం పొందిన తెలంగాణ రాష్ట్ర సమితి దిద్దుబాట్లను చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక ఎన్నికల చేదు గుర్తులను మర్చిపోకముందే భయంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ప్రాపర్టీ టాక్స్...