40.2 C
Hyderabad
April 19, 2024 17: 04 PM

Category : జాతీయం

Slider జాతీయం

ముంబయి ఐఐటికి ఇంటిని విరాళంగా ఇచ్చిన వృద్ధురాలు

Satyam NEWS
ఒక వృద్ధురాలు తాను నివశిస్తున్న ఇంటిని ముంబయి ఐఐటికి విరాళంగా ఇచ్చారు. ముంబయి ఐఐటిలో పని చేసి కీర్తిశేషుడైన తన భర్త సుబిర్ కర్ కోరిక మేరకు తాను ఈ విరాళం ఇస్తున్నట్లు 82...
Slider జాతీయం

బాలికపై అత్యాచారం చేసిన వాడికి మరణ శిక్ష

Satyam NEWS
పది సంవత్సరాల ముక్కుపచ్చలారని బాలికపై అత్యాచారం చేసిన ఒక మృగానికి ఉత్తరప్రదేశ్ కోర్టు మరణ శిక్ష విధించింది. గత ఏడాది డిసెంబర్ లో ఫిరోజాబాద్ లోని జస్రానా పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో...
Slider జాతీయం

లవ్ జిహాద్ పెళ్లిళ్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం

Satyam NEWS
లవ్ జిహాద్ పేరుతో అన్య మతస్థులను పెళ్లి చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ప్రేమ పేరుతో అన్య మతస్థులను వలపన్ని పట్టుకుని వారిని పెళ్లి...
Slider జాతీయం

మహారాష్ట్ర పాలిటిక్స్: మళ్లీ కదులుతున్న ముళ్ల కంప

Satyam NEWS
మహారాష్ట్రలో మళ్ళీ రాజకీయ క్రీడ మొదలైంది. మూడు పార్టీల సంకీర్ణంతో నడుస్తున్న శివసేన ప్రభుత్వం ఉంటుందా? కూలుతుందా? అనే సందేహాలు బయలుదేరాయి. అసలు ఇన్ని రోజులు ఉండడమే గొప్ప! అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. శివసేన...
Slider జాతీయం

మహరాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోలు మృతి

Satyam NEWS
మహరాష్ట్రలోని గడ్చిరోలి  జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య  ఇవాళ ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు  మృతి...
Slider జాతీయం

రేపటి నుంచి ముంబయిలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ

Satyam NEWS
కరోనా విజృంభిస్తున్న వేళ ముంబయిలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది. రేపు రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని ముంబయి మేయర్ పడ్నేకర్ వెల్లడించారు. రాత్రి...
Slider జాతీయం

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

Satyam NEWS
మోటారు వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్సులు, ఇతర పత్రాల గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. కొవిడ్‌-19 నేపథ్యంలో జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర రవాణా, రహదారుల...
Slider జాతీయం

ముంబయి ఆసుపత్రి అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి

Satyam NEWS
దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలోని ఒక ఆసుప్రతిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు రోగులు సజీవదహనం అయ్యారు. భాండప్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 76 మంది కరోనా రోగులు...
Slider జాతీయం

ఎన్నికల ప్రచారానికి అడ్డుపడుతున్న కరోనా వైరస్

Satyam NEWS
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కరోనా వైరస్ తీవ్ర అడ్డంకిగా నిలిచే ప్రమాదం కనిపిస్తున్నది. రోజు రోజుకు తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న  నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు,...
Slider జాతీయం

నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, పాకిస్తాన్ ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు పాకిస్తాన్ తీవ్రవాదులు మరణించారు. మనిహాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు వచ్చిన సమాచారం మేరకు...