అవినీతి కేసులు, మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్ వి రమణపై ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డేకు...
బిజెపి మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధికీని నేడు మైనారిటీ మోర్చా జాతీయ నాయకుడు షేక్ రహ్మతుల్లా కలిశారు. దేశంలో ముస్లిం లు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు చర్చించారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన...
మక్క రైతుల గోడు పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఎన్ని రోజులు ఎంత మందిని వేడుకున్నా ఫలితం కనిపించడం లేదు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి డివిజన్ లో నేడు పది వేల మంది రైతులు...
త్రిబుల్ తలాక్ చట్టంలోని సెక్షన్ 4పై కోర్టులో తుది తీర్పు పెండింగ్ లో ఉన్నందున క్రిమినల్ ప్రొసీజర్ పై స్టే విధించాలని దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ముస్లిం ఉమెన్ (ప్రొటెక్షన్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్షపూరితంగా రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోరాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ రిటైర్డ్ న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. ఈ మేరకు ఆయన నేడు...
మరణించిన బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ స్నేహితుడు సందీప్ కుమార్ సింగ్ రిపబ్లిక్ టివిపై రూ.200 కోట్ల మేరకు పరువునష్టం దావా వేశారు. రిపబ్లిక్ టివిలో తనపై దుష్ర్పచారం చేశారని, తన ప్రతిష్టకు...
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు సీనియర్ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ కు కరోనా సోకింది. ఆయనను తక్షణమే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని వైద్యులు తెలిపారు....
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణను టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్...
తెలంగాణకు తక్షణ సహాయం కింద రూ2000 కోట్లు ఇవ్వాలని ప్రధానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విట్టర్ ద్వారా లేఖ ద్వారా కోరారు. కుండపోతగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ నిండా మునిగిపోయిందని, జన జీవనం...
హత్రాస్ అత్యాచార సంఘటనలో అర్ధ రాత్రి అంత్యక్రియలు నిర్వహించడం కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. దీనికి బాధ్యులు ఎవరో కచ్చితంగా నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ...