37.2 C
Hyderabad
March 29, 2024 21: 07 PM

Category : జాతీయం

Slider జాతీయం

బీజేపీకి బీఆర్ఎస్ మినహాయింపు కాదు

Satyam NEWS
బీజేపీకి బీఆర్ఎస్ మినహాయింపు కాదని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణకే కాదు దేశానికి అతి ముఖ్యమైనవిగా భావించాలన్నారు. దేశాన్ని విభజించి పాలించే...
Slider జాతీయం

కాంగ్రెస్‌కు అధికారమిస్తే కులగణన చేపడతాం

Satyam NEWS
తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి స్పష్టం చేశారు. వరంగల్‌  రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘ఎక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం...
Slider జాతీయం

దేశ ప్రజలకు రాష్ట్రపతి దీపావళి శుభాకాంక్షలు

Satyam NEWS
భారతదేశం ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి సంతోషకరమైన, సంపన్నమైన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా నిరుపేదలకు సహాయం చేయాలని, వారి ఆనందాన్ని అవసరమైన...
Slider జాతీయం

బీజేపీ, బీఆర్ఎస్ లను తిరస్కరించాలి: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Satyam NEWS
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను కామారెడ్డి ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ ను ఆదరించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. బిసి డిక్లరేషన్ సభలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఇటీవల హైదరాబాదులో జరిగిన బిసి ఆత్మగౌరవ...
Slider జాతీయం

ఘోర భూకంపం లో 128 మంది మృతి

Satyam NEWS
నేపాల్ లో ఘోర భూకంపం సంభవించింది. ఇందులో ఇప్పటికి 128 మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఈ భారీ భూకంపం సంభవించడంతో జాజర్కోట్, రుకుం పశ్చిమ జిల్లాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది....
Slider జాతీయం

లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల, టీచర్ల, పెన్షనర్ల భారీ ర్యాలీ

Satyam NEWS
పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించి పోస్టులను భర్తీ చేయాలి ఢిల్లీలో శుక్రవారం లక్షలాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, టీచర్లు, పెన్షనర్లు భారీ ర్యాలీ నిర్వహించి రామ్ లీలా మైదానంలో బహిరంగ సభలో...
Slider జాతీయం

కేరళలో భారీ పేలుడు: ఒకరు మృతి.. పలువురికి గాయాలు

Satyam NEWS
కేరళలో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ పేలుళ్లను ఉగ్రదాడిగా పోలీసులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య...
Slider జాతీయం

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ

Satyam NEWS
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. బీజేపీ-కాంగ్రెస్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా...
Slider జాతీయం

మద్యం కుంభకోణం కేసులో ‘ఆప్‌’ పేరు..? ఈడీ కసరత్తు

Satyam NEWS
మద్యం కుంభకోణం కేసు నిందితుల జాబితాలో ఆమ్‌ ఆద్మీ పార్టీని చేర్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆప్‌ పేరును చేర్చాలా వద్దా అన్న దానిపై ఈడీ విభాగంలో అంతర్గతంగా...
Slider జాతీయం

మహిళా బిల్లు కు ఆమోదం

Satyam NEWS
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్...