27.7 C
Hyderabad
April 20, 2024 00: 11 AM

Category : జాతీయం

Slider జాతీయం

బంగారం స్మగ్లింగ్ కేసులో ఎయిరిండియా ఉద్యోగుల అరెస్ట్

Sub Editor
బంగారం స్మగ్లింగ్ కేసులో ముగ్గురు ఎయిరిండియా ఉద్యోగులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇటీవల విమానంలో సీటు కింద దాచి విదేశాల నుంచి కేజీన్నర బంగారాన్ని...
Slider జాతీయం

రైతుల ఆందోళనలు ఆగవు.. అప్పటి వరకు కొనసాగిస్తాం

Sub Editor
మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని స్పష్టంచేశారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు...
Slider జాతీయం

3 సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాం ప్రధాని ప్రకటన

Sub Editor
ప్రధాని నరేంద్ర మోదీ.. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నెలాఖరుకు మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ నెలాఖరుకు జరిగే పార్లమెంట్ సెషన్స్ లో  ప్రకటన చేస్తామని తెలిపారు....
Slider జాతీయం

క్రిప్టో కరెన్సీపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి వ్యాఖ్యలు

Sub Editor
ప్రపంచ‌వ్యాప్తంగా చెలామణి అవుతూ, యువతను ఆకర్షిస్తున్న క్రిప్టోక‌రెన్సీపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు. చెడ్డవారి చేతుల్లోకి క్రిప్టో క‌రెన్సీ వెళ్లకుండా ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలు క‌లిసి ఓ నిర్ణయం తీసుకోవల్సిన అవసరముందన్నారు....
Slider జాతీయం

కేసు విచారిస్తుండగా జడ్జిపైనే దాడి చేసిన ఇద్దరు పోలీసులు

Sub Editor
బిహార్‌లోని మధుబని జిల్లా ఝంజర్‌పూర్ ప్రాంతంలో ఇద్దరు పోలీసులు ఏకంగా జడ్జిపైనే దాడికి పాల్పడ్డారు. అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి (ASJ) విచారణ మధ్యలో ఉన్నప్పుడు ఇద్దరు పోలీసు అధికారులు అతడిపై దాడి...
Slider జాతీయం

సమాజ్‌వాది పార్టీకి దెబ్బ.. బీజేపీలోకి నలుగురు నేతలు

Sub Editor
వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ సమాజ్‌వాది పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ముఖ్య నేతలు ఎస్పీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు....
Slider జాతీయం

ఢిల్లీ ఇళ్లల్లో ఊపిరి తీసుకోలేని స్థాయిలో వాయుకాలుష్యం

Sub Editor
ఢిల్లీలో బయటి కాలుష్యంతో పాటు ఇండోర్ పొల్యూషన్ కూడా ప్రమాదకర స్థితికి చేరుకుంది. దీంతో ఇళ్లలో ప్రజలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటి లోపల కాలుష్యం స్థాయి 60 నుంచి 70 మధ్య ఉండాలి...
Slider జాతీయం

మహారాష్ట్ర రైతులకు రూ.4వేల కోట్ల విద్యుత్‌ బిల్లు మాఫీ

Sub Editor
మహారాష్ట్ర రైతులకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంది. 12 లక్షల రైతులకి సంబంధించిన 4000 కోట్ల విద్యుత్‌ బకాయిలను మాఫీ చేస్తామని రాష్ట్ర విద్యుత్ సంస్థ ఒక ఆఫర్ ప్రకటించింది. మహారాష్ట్ర స్టేట్...
Slider జాతీయం

నవంబర్ 21 వరకు విద్యాసంస్థల మూత : సీఏక్యూఎం

Sub Editor
ఢిల్లీ దాని సమీప నగరాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఆదేశించింది. దీపావళి నుంచి నగరాన్ని విషపూరిత పొగమంచు కప్పేసింది. దీంతో విద్యా సంస్థలు మూసివేయాలని కోరింది. దీంతో...
Slider జాతీయం

పిల్లలపై లైంగిక వేధింపులపై 14 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు

Sub Editor
దేశంలోని 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని దాదాపు 76 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ లో  పిల్లలపై లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన ఆరోపణలపై మొత్తం 83 మంది నిందితులపై 2021 నవంబర్...