39.2 C
Hyderabad
April 23, 2024 16: 52 PM

Category : జాతీయం

Slider జాతీయం

RDS కూడి కాల్వ తవ్వకాన్ని వెంటనే నిలుపుదల చేయాలి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న RDS కూడి కాల్వను వెంటనే నిలుపుదల చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నేడు అఖిలపక్షం తుంగభద్ర బోర్డు కార్యదర్శికి వినతి పత్రం...
Slider జాతీయం

ఆదిలాబాద్ పర్యాటక రంగ అభివృద్ధి పై దృష్టిసారించండి…

Satyam NEWS
ప్రకృతి సహజ సిద్ధమైన ఆదిలాబాద్ అడవుల జిల్లా లో పర్యాటక రంగ అభివృద్ధికి దృష్టిసారించాలని పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కోరారు. కేంద్ర క్యాబినెట్ లో పదోన్నతి...
Slider జాతీయం

ప్రధాని నరేంద్రమోడీ జంబో క్యాబినెట్ ఏర్పాటు

Satyam NEWS
మొత్తం 77మంది మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ విస్తరణ పూర్తి అయింది. 43 మంది కొత్తవారి ప్రమాణస్వీకారం అనంతరం మొత్తం 77 మంది మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నూతన కేబినెట్‌ కొలువు దీరింది. కేంద్ర కేబినెట్‌లో...
Slider జాతీయం

ఈశాన్య రాష్ట్రానికి కొత్త గ‌వ‌ర్న‌ర్ గా తెలుగు వాడు

Satyam NEWS
విశాఖ‌కు చెందిన బీజేపీ మాజీఎంపీ కంభంపాటి హ‌రిబాబును ఆ పార్టీ అధిష్టానం మిజోరాం గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మింది.  ఈ మేర‌కు రాష్ట్ర ప‌తి కార్యాల‌యం నుంచీ ఉత్త‌ర్వులు వెలు వ‌డ్డాయి. ఇక కేంద్ర మంత్రి...
Slider జాతీయం

కొట్టేసిన చట్టం కింద కేసులు పెడుతున్న పోలీసులపై సుప్రీం ఆగ్రహం

Satyam NEWS
ఐటి చట్టంలోని సెక్షన్ 66 (ఏ) ను కొట్టేసినా కూడా ఇంకా పోలీసులు అదే చట్టం కింద కేసులు నమోదు చేస్తుండటాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఐటి చట్టంలోని సెక్షన్ 66 (ఏ)పై స్పష్టతనివ్వాలని...
Slider జాతీయం

కరోనా టీకాపై అనుమానం తొలగించి ప్రజల్లో చైతన్యం తేవాలి

Satyam NEWS
కరోనాపై పోరాటంలో విజయం సాధించేందుకు దేశవ్యాప్తంగా టీకాకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం టీకాకరణపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేస్తూ.. వారిలో...
Slider జాతీయం

డ్రోన్ దెబ్బతో మళ్లీ చర్చలోకి వచ్చిన కాశ్మీర్ సమస్య

Satyam NEWS
ఆలస్యమైతే అమృతం కూడా విషంగా మారుతుందన్నది పాత సామెత. మనం వేసే ప్రతి అడుగులో వేగం పుంజుకోకపోతే, ఎంత వెనుకబడతామో, ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో భారత్ లోని పరిణామాలు చెబుతున్నాయి. కరోనా నుంచి...
Slider జాతీయం

రఘురామపై లోకసభ స్పీకర్‌కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు

Satyam NEWS
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత...
Slider జాతీయం

వదల బొమ్మాళీ: కౌన్సిల్ రద్దుపై కేంద్రమంత్రికి రఘురామ లేఖ

Satyam NEWS
మాట మార్చకుండా… మడం తిప్పకుండా చెప్పిన మాటకు కట్టుబడి శాసన మండలి రద్దు చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు...
Slider జాతీయం

లాక్ డౌన్ సడలింపులు క్షేమమా?

Satyam NEWS
కోవిడ్ రెండో వేవ్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంత కాదు. మరికొన్ని నెలల్లో మూడో అల ముప్పు కూడా ఉందని భయపెడుతున్నారు. రెండో వేవ్ గురించి శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినా, ప్రభుత్వాలు, ప్రజలు పెడచెవిన...