40.2 C
Hyderabad
April 19, 2024 16: 23 PM

Category : Slider

Slider జాతీయం

కమలం కింద మంట: మళ్లీ రేగుతున్న పెగాసస్ సెగ

Satyam NEWS
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారం మళ్ళీ సెగలు కక్కుతోంది. భారత్ లో ఈ వార్తలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ, అధికారపక్షాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాల చేతికి మంచి ఆయుధం...
Slider ఖమ్మం

పాపకు పట్టీలు కొనేందుకు వెళ్లి.. మృత్యువడిలోకి…

Satyam NEWS
పాపకు పట్టీలు కొనేందుకు వెళుతున్న ఆ తల్లికి ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలోని వినాయకపురం లో మోటార్ సైకిల్ ను ఆర్టీసీ బస్సు ఢీ...
Slider ఆధ్యాత్మికం

22 నుండి మార్చి 3వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 22 నుండి మార్చి 3వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ సాయంత్రం 6.30...
Slider తూర్పుగోదావరి

రాగి చెంబుతో రైస్ పుల్లింగ్ చేసే ముఠా గుట్టు రట్టు

Satyam NEWS
రైస్ పుల్లింగ్ అనే పేరుతో రాగి బిందె రాగి చెంబు చూపించి ఇవి కోట్ల రూపాయల విలువ చేస్తాయని నమ్మబలికి ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ వీటిని కొంటుందని ప్రజలను మోసం చేస్తున్న ముఠా...
Slider మెదక్

తెలంగాణ లో ఆక్సిజన్ కొరత లేకుండా చేస్తున్నాం

Satyam NEWS
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో మహీంద్ర కంపెనీ  ఆధ్వర్యంలో ఆక్సిజన్  జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్...
Slider కృష్ణ

విజయవాడ జిల్లాకు కాకాని వెంక‌ట‌ర‌త్నం పేరు పెట్టాలి

Satyam NEWS
విజ‌య‌వాడ జిల్లాకు కాకాని వెంక‌ట‌ర‌త్నం పేరు పెట్టాల‌ని కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి డిమాండు చేసింది. కృష్ణా జిల్లాను రెండుగా విభ‌జిస్తున్న నేప‌థ్యంలో విజ‌య‌వాడ జిల్లాకు జై ఆంధ్ర ఉద్య‌మ నేత కాకాని వెంక‌ట...
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ శ్రీ వాణి విద్యా నిలయం లో గాంధీ వర్ధంతి

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని శ్రీ వాణి విద్యా నిలయం లో జాతిపిత మహాత్మా గాంధీ 74వ వర్ధంతి నిర్వహించారు. ముందుగా ఇందిరాగాంధీ అభిమాన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రంగినేని జగదీశ్వరుడు...
Slider నెల్లూరు

విక్రమ సింహపురి యూనివర్సిటీ లో మహాత్మా గాంధీ వర్థంతి

Satyam NEWS
నెల్లూరు లోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాగణంలోని శ్రీ పొట్టి శ్రీరాముల భవనంలో మహాత్మాగాంధీ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉపకులతి ఆచార్య జి యం సుందరవల్లి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ...
Slider హైదరాబాద్

కేంద్రం ప్రవేశ పెట్టిన అద్భుతమైన పథకం ఈ శ్రమ్

Satyam NEWS
అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకం ప్రవేశపెట్టిందని అంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి అన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందించే అద్భుతమైన...
Slider ఆదిలాబాద్

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలి

Satyam NEWS
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా దహేగం మండలం చంద్రపల్లి గ్రామంలో యువ మోర్చా వాలీబాల్ టోర్నమెంట్ లో భాగంగా నిర్వహిస్తున్న క్రీడోత్సవాలలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిర్పూర్ నియోజకవర్గ ఇంఛార్జి...