సంగం డైరీ తో పోలిస్తే అమూల్ సంస్థ పోటీయే కాదని సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. రైతు సంక్షేమమే సంగం డైయిరీ లక్ష్యమని ఆయన అన్నారు. రొంపిచర్ల మండలంలో నల్లగార్లపాడు...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తండు సాయిరాం గౌడ్ శుక్రవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి...
తెలంగాణ రాష్ట్ర మొత్తం మార్కెటింగ్ శాఖ లో జరిగే సమావేశాల్లో జెడ్ పి టి సి లను శాశ్వత సభ్యులుగా అంగీకరించడానికి నూతన జీఓ ను తెస్తామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి...
విజయనగరం జిల్లా కలెక్టర్ గా కొత్తగా బాద్యతలు తీసుకున్న సూర్యకుమారీ.. అధికారులతో సమావేశం కాకముందే..నేరుగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారిగా కలెక్టర్ సూర్యకుమారీ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత...
హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద బడుగుల ఆత్మ గౌరవ పోరు సభ తో…బీజేపీ ఓబీసీ పెద్ద ఎత్తున దర్నా నిర్విహించింది.ఈ ధర్నాకు పార్టీ ప్రతినిధులతో పాటు ఓబీసీ మెర్చా జాతీయ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే, పార్టీ...
మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ ఈ రోజు వర్చువల్ విధానంలో స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ పై...
విజయనగరం జిల్లాకు మరో మహిళా అధికారిణి వచ్చారు. జిల్లాకు కొత్త కలెక్టర్ గా సూర్యకుమారిని రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిన సంగతి విదితమే. తొలుత సింహాచలం దేవస్థానం లో సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఐఏఎస్...
హైలీ టాలెంటెడ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన ‘క్షీర సాగర మథనం’ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అన్నారు ప్రముఖ నిర్మాత శరత్ మరార్. ఈ చిత్రాన్ని తాను చూశానని…...
స్వచ్ఛత.. గ్రామాల్లో ప్రగతిని ప్రతిబింబిస్తుంది. ఏ స్థాయిలో అభివృద్ధి దిశగా పయనిస్తున్నామనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత ఫిల్మోన్ కా అమృత్ మహోత్సవ్’ పేరిట లఘుచిత్రాల పోటీకి ఆహ్వానిస్తోందని...
మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సాధించేవరకు పోరాడాలని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి పటేల్ డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో...