32.2 C
Hyderabad
March 29, 2024 00: 34 AM

Category : Slider

Slider ప్రత్యేకం

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా

Satyam NEWS
జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో తాను శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్...
Slider విజయనగరం

విద్యల నగరంలో నిరుద్యోగులకు కుచ్చుటోపీ…

Satyam NEWS
విద్యలనగరం ఎంతోమంది ప్రపంచానికి అందించిన నగరం… నేడు అపఖ్యాతిని మూటకట్టుకుంది. దాదాపు 150 మంది నిరుద్యోగులను నట్టేట ముంచిన ఘనుడు విజయనగరంలో ఉండటం కారణంగా విద్యలనగరం కాస్త ఆ అపఖ్యాతినికి మూటకట్టుకుంది. ఒడిషా కు...
Slider ముఖ్యంశాలు

చంద్రబాబు తో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ

Satyam NEWS
తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌  భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటు వీరిద్దరూ చర్చించారు....
Slider సినిమా

“అనన్య” అసాధారణ విజయం సాధించాలి

Satyam NEWS
‘అనన్య’ ప్రచార చిత్ర వేడుకలో శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ముఖ్య తారాగణంగా ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో… శ్రీ సిద్ధి ధాత్రి...
Slider చిత్తూరు

నగిరిలో మంత్రి రోజాకు సీటు ఇస్తే ఓడిస్తాం

Satyam NEWS
మంత్రి రోజాను నగరిలో అసమ్మతి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సొంత పార్టీలోనే వర్గ పోరు ముదిరింది. నగిరి నియోజకవర్గం వడమాల పేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పుత్తూరు వైకాపా బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి...
Slider గుంటూరు

ఈ ఐదేళ్లూ ఏం పీకావు జగన్ రెడ్డీ?

Satyam NEWS
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖే రాజధాని ప్రకటనకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య సీరియస్ అయ్యారు. తాటాకు చప్పుళ్ళుకు కుందేళ్ళు బెదరవు. ఉత్తర కుమార ప్రగల్భాలకు ఓట్లు పడవు. రాజధానిపై...
Slider ముఖ్యంశాలు

ఉద్యమంలో చూసిన చావులు మూడు నెలల్లో చూస్తున్నాం

Satyam NEWS
రాజకీయాలు, కేసీఆర్ ను తిట్టడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదు: కామారెడ్డిలో సీఎంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ గత తెలంగాణ ఉద్యమంలో చూసిన విద్యార్థుల చావులు ఈ మూడు నెలల్లో చూస్తున్నామని నిజామాబాద్ ఎమ్మెల్సీ...
Slider కృష్ణ

జగన్ రెడ్డిని ఓడిస్తేనే పంచాయితీలకు మనుగడ

Satyam NEWS
స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్...
Slider విజయనగరం

7న వాసా వెంక‌ట వ‌ర ప్ర‌సాద్ కు నివాళి కార్య‌క్ర‌మం

Satyam NEWS
ఇటీవ‌లే  ప్ర‌ముఖ వీణా విద్వాంసులు వాసా  వంక‌ట వ‌ర ప్ర‌సాద్ కాలం చేసిన సంగ‌తి త‌లిసిందే. వారి  జ్ఙాప‌కార్ధం..ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ , “నా ఊరు విజయనగరం”   స‌మ‌క్షంలో వాసా వెంక‌ట వ‌ర...
Slider ప్రత్యేకం

రామోజీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Satyam NEWS
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా...