విజయనగరం జిల్లా గరివిడి మండలం తహసీల్దార్ కె. సుభాష్ బాబు కరోనా తో చికిత్స పొందుతూ మృతి చెందారు. కరోనా పాజిటీవ్ రావడంతో నెల్లిమర్ల కోవిడ్ ఆసుపత్రిలో చేరిన సుభాష్ బాబు దాదాపు 15...
కర్నూలు జిల్లా లో దారుణం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల టోల్ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి ఎస్బీఐ ఉద్యోగి సజీవదహమయ్యాడు. ఎస్సై సుధాకర్రెడ్డి...
నేను ఏ విధమైన ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్ను ప్రమోట్ చేయడంలేదు. కేవలం ఈ మెడిసిన్ ద్వారా నేను, మానాన్న గారు, మా మేనేజర్ కోవిడ్-19 నుండి ఎలా కోలుకున్నామో మీ అందరికీ చెప్పాలన్నదే నా...
ఆర్థిక సంస్కరణల ఆద్యుడు అన్ని రంగాలలో ఆరాధ్యుడు ఎన్ని భాషలు తెలిసిన మౌనమే అలంకారణ ప్రియుడు ఎన్ని డిగ్రీలు ఉన్నా అందరి మన్ననలు పొందాడు తెలంగాణాలో పుట్టిన ముద్దు బిడ్డ నిన్ను మరువదు ఈ...
వంగర దొరవైన నీవు అఖిల భారతావనికి నాయకుడైనావు బంగారం తాకట్టు పెట్టినట్టి అప్పుల్లోని భారతావనికి భాగ్యమందించినావు రాజీవు మరణ చీకటిలోనున్న భారతావనికి కాంతి పుంజమైనావు రాజకీయ బలము లేకున్నా ఆర్ధిక శాస్త్రజ్ఞుడిని మంత్రి గా...
చిత్తూరు జిల్లా మదనపల్లి రైతుకు ట్రాక్టర్ బహూకరించిన బాలివుడ్ నటుడు సోనూ సూద్ లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఒక యువతికి మళ్లీ ఉద్యోగం ఇప్పించాడు. కరోనా కష్ట కాలంలో మానవత్వంతో వీలైనంత...
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా డాక్టర్ పండుల రవీంద్రబాబు , ఎం.జకియా ఖానమ్ లు నియమితులయ్యారు. మంగళవారం వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్...
బాలివుడ్ నటుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు కొత్త మలుపు తిరిగింది. సుశాంత్ తండ్రి రియా చక్రవర్తి అనే హీరోయిన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ ఆత్మహత్య...
కరోనా నియంత్రణకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. 7382928649, 7382929350 ఫోన్ నెంబర్లను దీనికి కేటాయించామని కరోనాకు సంబంధించిన...
సుపరిపాలన అందించడమే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు లక్ష్యమని, ఆ దిశగా పరిపాలన వికేంద్రికరణ చేశారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుద్ధ భవన్ లోమంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలపై అటవీ, పర్యావరణ...