30.7 C
Hyderabad
April 19, 2024 09: 00 AM

Category : Slider

Slider ప్రత్యేకం

త్వరలోనే జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌

Murali Krishna
దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌-2023 పరీక్ష నోటిఫికేషన్‌ త్వరలోనే వెలువడే అవకాశం వున్నది.  జేఈఈ మెయిన్‌ 2023 నోటిఫికేషన్‌ నవంబర్‌ 30నాటికి పరీక్ష తేదీలు...
Slider ముఖ్యంశాలు

మూడు రోజులపాటు పశ్చిమ గోదావరి లో బాబు పర్యటన

Murali Krishna
టి‌డి‌పి అధినేత  నారా చంద్రాబాబునాయుడు ఈ నెల 30 వ తేదీ నుండి మూడు రోజుల పాటు  ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో  పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఇదేమీ ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు....
Slider ఖమ్మం

ఎఫ్ఆర్వో కుటుంబానికి వద్దిరాజు రూ. 2 లక్షల ఆర్థిక సాయం

Murali Krishna
ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బాసటగా నిలిచారు. కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా రూ. 2 ఆర్థిక సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం ఈర్లపుడికి...
Slider అనంతపురం

శరవేగంగా అనంతపురం అభివృద్ధి

Bhavani
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో అనంతపురం నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. బళ్లారి బైపాస్‌ నుంచి పంగల్‌...
Slider కడప

రాబిన్ శర్మ టీంతో “ఇదేం కర్మ మన రాష్ట్రానికి” శిక్షణా కార్యక్రమం

Bhavani
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని యస్ ఆర్.కళ్యాణ మండపం లో బుధవారం రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి గంటా నరహరి గారి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్...
Slider పశ్చిమగోదావరి

విద్యార్ధులకు తగిన సౌకర్యాలు కల్పించాలి

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం  మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను ఎం పి డి ఓ జి రాజమనోజ్   బుధవారం సందర్శించారు.  ఈ సందర్శనలో పాఠశాల  హెచ్ ఎం  తీసుకుంటున్న కొన్ని...
Slider ముఖ్యంశాలు

ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. గిడును ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ,...
Slider కరీంనగర్

ధర్మపురిలో వైభవంగా గోదావరి హారతి

Bhavani
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరిగిన “గోదావరి హారతి” కార్యక్రమంలో నేడు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు పాల్గొన్నారు. కార్తీకమాసం అమావాస్య సందర్భంగా ముగింపు ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం...
Slider హైదరాబాద్

నల్ల పోచమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం

Bhavani
గోల్నాక డివిజన్ లక్ష్మీ నగర్ లోని దేవి నల్ల పోచమ్మ ఆలయాన్ని హైదరాబాద్ లోని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నేడు సందర్శించారు. నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజాలు చేశారు....
Slider ప్రకాశం

గిద్దలూరును టిడిపికి కంచుకోటగా మార్చాలి….

Bhavani
2024 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో గెలుపొందాలని గిద్దలూరు ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డికి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచించారు. బుధవారం మంగళగిరిలోనే జాతీయ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గిద్దలూరు నియోజకవర్గ...