మంగళవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ పరంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకం. మూడు మ్యాచ్ల సిరీస్ను కైవసం చేసుకోవడం ద్వారా ఇరు జట్లూ...
విజయనగరం లో స్థానిక ఎం ఆర్ స్టేడియం లో విద్యార్థిని విద్యార్ధులకి కబడ్డీ పోటీలు ప్రారంభం అయ్యాయి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నవతరోత్సవం 2022 నేపధ్యంలో 250 మంది కి పైగా విద్యార్థులు పాల్గొన్న...
గొప్ప టెన్నిస్ ఆటగాళ్ళలో ఒకరైన స్విట్జర్లాండ్కు చెందిన రోజర్ ఫెదరర్ సెప్టెంబర్ 15న ప్రొఫెషనల్ టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 23 సెప్టెంబర్ 2022 నుండి లండన్లో ప్రారంభమయ్యే లావర్ కప్ తన చివరి టోర్నమెంట్...
దుబాయ్ స్టేడియంలో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సమయంలో చోటు చేసుకున్న ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు వీడియో రూపంలో సోషల్ మీడియాలో సంచలనం గా మారింది. ఆసియా కప్ ఫైనల్ లో...
ఆసియా కప్ లో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోవడం ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 2022 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక 23 పరుగుల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. దీంతో శ్రీలంక జట్టు ఆరోసారి...
ఆసియా కప్ టైటిల్ను శ్రీలంక గెలుచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. టైటిల్ మ్యాచ్లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ గెలిచి ముందుగా...
టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 17 ఓవర్లలో ఐదు వికెట్లు...
భారత మాజీ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి టీమ్ ఇండియా కోచ్ పాత్ర పోషించబోతున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీకి నేతృత్వం వహిస్తున్న లక్ష్మణ్ జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టుకు తాత్కాలిక కోచ్గా నియమితులయ్యారు....
ఇంగ్లండ్తో సిరీస్ ముగిసినప్పటి నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి విరామం తీసుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లలేదు. అంతే కాకుండా జింబాబ్వేతో కూడా విరాట్ కోహ్లీ అడడం లేదు. విరాట్ ఆసియా కప్...
పట్టణ,గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఊరికో ఆట స్థలం ఏర్పాటు చేస్తుందని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండలం తమ్మవరం...