సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన రక్త దాన శిబిరం లో పాల్గొని మంత్రి హరీష్ రావు రక్తదానం చేశారు. కొంత మంది నాయకులు రక్తదాన...
కేంద్ర బీజేపీ ప్రభుత్వానిది ఉత్తర భారత దేశానికి ఒకనీతి. దక్షిణ భారత దేశానికి ఒకనీతిగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బీజేపీ తీరుపై ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో...
తుపాకితో కాల్పులు జరిపి రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి భారీగా నగదు దోచుకుని పారిపోయిన దుండగులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సిద్దిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలో జనవరి 31 న ఈ దోపిడి...
స్థలం రిజిస్టర్ చేయించుకోవడానికి వచ్చిన వారి నుంచి గన్ పాయింట్ లో భారీ దోపిడి చేసిన సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది....
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్...
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున కల్తీ పాలు తయారవుతున్నాయి. పవిత్ర డైరీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో కల్తీ పాలు, పెరుగు,పన్నీరు తయారీ...
మల్లన్న కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కల్పించి రెడ్డిలకు చైర్మన్ పదవి ఇస్తే ఆలయాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి...
బంగారం షోరూమ్ లలో వస్తువులు కొని మీ ఆరోగ్యాల మీదికి తెచ్చుకుని అనారోగ్యం పాలు కాకుండా జాగ్రత్తలు పాటించాలని, ఎప్పటికైనా నమ్మకం ఉన్న స్వర్ణకారుల వద్దనే బంగారు అభరణాలు తయారు చేయించుకోవాలని సిద్దిపేట స్వర్ణకార...
ఏం జరిగిందో తెలియదు కానీ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం మొత్తం మృత్యుదేవతను కౌగలించుకున్నది. ముద్దులొలికే ఏడేళ్ల కూతురు తో సహా భార్యా భర్తా విగత జీవులై కనిపించడంతో ఆ ప్రాంతం అంతా...
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుబ్బాక మండలం పోతారం లో పంచాయతీ రాజ్ ఆర్, అండ్...