కళ్యాలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో శ్రమిస్తూ కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా చేగుంట...