గజ్వేల్ ఐఓసీ భవన్ లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకుల కిట్స్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నేడు పంపిణీ చేశారు. కరోనా వైరస్ గురించి బ్రాహ్మణులకు...
భవన నిర్మాణ సంక్షేమ బోర్డ్ నుండి 334 కోట్ల రూపాయలు అక్రమంగా మళ్ళించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు...
కరోనా సమయంలో జర్నలిస్టులంతా ప్రాణాలకు తెగించి ఫీల్డ్ లో తిరిగి వార్తలు పంపుతుంటే ఈ రిపోర్టర్ మాత్రం సారా దందాలో మునిగిపోయాడు. కరోనా లాక్ డౌన్ లో వార్తలు కవర్ చేసేందుకు పోలీసులు తనకు...
సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట అర్బన్ మండలం రామంచ సమీపం లో రౌడీ షీటర్ ఇమాంబాద్ ఎల్లం గౌడ్ ను దారుణంగా హత్య చేశారు. పలు నేరాల్లో నిందితుడైన ఎల్లం గౌడ్ గతం లో శామీర్...
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యవసాయ విస్తరణ అధికారిపై దుబ్బాక పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దురుసుగా ప్రవర్తించడమే కాదు లాఠీతో దారుణంగా కొట్టారు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ...
లాక్ డౌన్ నేపథ్యంలో ఆలయాలు మూతపడటంతో అర్చకులు, పెళ్లిళ్లు లేకపోవడంతో పౌరోహితులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఇబ్బందుల్లో ఉన్న సుమారు ఎనభై మంది అర్చకులు, పౌరోహితులకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నేతృత్వంలో మంత్రి...
అన్నీ వర్గాల ప్రజలు మాస్కులు ధరించి కరోనాను ఎదుర్కోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం జిల్లా యోగా అసోసియేషన్, వ్యాస...
కరోనా నేపథ్యంలో ఏర్పాటైన తాత్కాలిక రైతు మార్కెట్లో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కూరగాయలు విక్రయిస్తున్న రైతులకు, వినియోగ దారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట...
కరోనా విజృంభిస్తున్న వేళ.. కరోనాను ఆరికట్టేందుకు విరాళాల ద్వారా చేతనైన సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి...
రైతులు ఉత్పత్తి చేసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. ఆఖరి గింజ వరకు కొనుగోళ్లు జరుగుతాయని, కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు...