18వ తేదీ సోమవారం రోజున వినాయక చవితి జరుపుకోవాలని పండితులు వెల్లడించారు. వినాయకచవితి ఎప్పుడు జరుపుకోవాలనే అనుమానం చాలా మందికి వస్తున్న నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లోని త్రినేత్ర శివాలయంలో...
అర్చకులకు ధూప దీప నైవేద్య పథకం క్రింద గౌరవ వేతనాన్ని రూ. 6000 నుంచి రూ.10,000 కు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు సీయం కేసీఆర్ కు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్...
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు నామినేషన్ దాఖలు చేయడానికి 100 మంది పింఛన్ దారులు లక్ష రూపాయల విరాళం అందచేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మఖరా (కే) గ్రామానికి చెందిన పింఛన్...
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామితో నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రైతులు తమ దీక్ష విరమించారు. ఆర్డీవో కార్యాలయం ముందు రైతుల దీక్ష శిబిరాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. మాస్టర్ ప్లాన్ పై...
రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలకు వరదల్లో చిక్కి ప్రజలు చనిపోతుంటే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మండి పడ్డారు....
భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో నదులకు వరద పోటెత్తుతున్నది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్ట్ లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. అధికార బీఆర్ఎస్ పార్టీలో బోథ్, ఖానా పూర్ నియోజకవర్గాలో ఆశావహులు పోటాపోటీగా తమ బలబలాలను ప్రదర్శిస్తున్నారు. బోథ్ నియోజకవర్గంలో అధికార పార్టీ లో నేతల...
ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆసిఫాబాద్ మండలంలోని గుండి, తుంపెల్లి వాగులు, వరదతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగులు, ఒర్రెల పరీవాహక ప్రాంతాల్లో పంట చేలు నీటమునిగాయి. మొలక దశలో ఉన్న పత్తి...
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రా రెడ్డి (81) మృతి చెందారు. గత మూడు రోజుల క్రితం ఆయన అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ...
గ్రామ పంచాయతి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆసిఫాబాద్ జిల్లా నాయకులు, పంచాయతీ కార్మికులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యలు...