37.2 C
Hyderabad
March 29, 2024 18: 42 PM

Category : ఆదిలాబాద్

Slider ఆదిలాబాద్

జొన్న రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే

Satyam NEWS
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అవి ఆత్మహత్యలు కావని  ముమ్మాటికీ అవి ప్రభుత్వ హత్యలే నని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత అన్నారు....
Slider ఆదిలాబాద్

ఈ పోలీసు ఎంత ప్రయత్నించినా ప్రాణం నిలవలేదు…

Satyam NEWS
కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు చేయాల్సిందే. మరి లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలి కదా? ప్రజలు సహకరిస్తేనే కదా లాక్ డౌన్ సక్సెస్ అయ్యేది? లాక్ డౌన్ సక్సెస్ అయితే కదా...
Slider ఆదిలాబాద్

కొవిడ్‌ బాధిత అట‌వీ ఉద్యోగుల కుటుంబాల‌కు అండ‌గా ఉంటాం

Satyam NEWS
కరోనా సమయంలో రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ, కొవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన అట‌వీ ఉద్యోగుల కుటుంబాల‌ను అన్ని విధాల ఆదుకుంటామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల‌ ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి భ‌రొసానిచ్చారు....
Slider ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే

Satyam NEWS
లాక్ డౌన్ సమయంలో వలస కూలీలకు సాయంచేస్తూ కరోనాకు గురై కోలుకున్న యువకుడిని రెడ్ క్రాస్ సన్మానించింది. వరల్డ్ రెడ్ క్రాస్  డే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్...
Slider ఆదిలాబాద్

వందలాది కొంపలు ముంచిన వీధినాటకం

Satyam NEWS
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుందరసాల గ్రామంలో అనుకోని ఉత్పాతం సంభవించింది. ఆ గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి వీధి నాటకం చూశారు. అందులో వింత ఏముంది అనుకుంటున్నారా? నిజమే గ్రామాలలో ఇలాంటివి సర్వ...
Slider ఆదిలాబాద్

ఆక్సిజన్ సిలిండర్ లు వృధా చేస్తున్న మెడికల్ డిపార్ట్ మెంట్

Satyam NEWS
నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఆవరణలో 300 కి పైగా ఆక్సిజన్ సిలిండర్ లు వృధాగా పది ఉన్నాయని, వాటిని అవసరమున్న చోట కి తరలించాలని లేదా తమకు అప్పగించినా తమ...
Slider ఆదిలాబాద్

నిర్మల్ జిల్లాలో రాత్రి పూట కర్ఫ్యూ విధింపు

Satyam NEWS
తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిర్మల్ జిల్లాలో కర్ఫ్యూ        విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ముష ర్రఫ్  ఫారూఖీ  అన్నారు. మంగళ వారం జిల్లా...
Slider ఆదిలాబాద్

ఇంద్రవెల్లి అమరులకు నివాళి అర్పించిన రేవంత్ రెడ్డి

Satyam NEWS
తెలంగాణ లో ఇంకా ఆదివాసీలకు న్యాయం జరగడం లేదని పార్లమెంటు సభ్యుడు, టీ.పీ.సీ.సి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇంద్రవెల్లి ఘటన జరిగి 40 సంవత్సరాలయిన సందర్భంగా నేడు ఆయన ఆదిలాబాద్  జిల్లా...
Slider ఆదిలాబాద్

కరోనా రోగులకు సేవలు అందించడంలో అశ్రద్ధ వద్దు

Satyam NEWS
భైంసా ఏరియా ఆసుపత్రి లో కరోనా రోగులకు చికిత్స అందించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యంగా ఆక్సిజన్ నిలువలు ఉండే విధంగా చూసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్  ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. బైంసా...
Slider ఆదిలాబాద్

కరోనా పేషెంట్ లపై నిర్లక్ష్య ధోరణి తగదు…

Satyam NEWS
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని… కరోన వ్యాధిగ్రస్తుల కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లోపించి రోగులు అవస్థలు పడుతున్నారని ఆదిలాబాద్...