జొన్న రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అవి ఆత్మహత్యలు కావని ముమ్మాటికీ అవి ప్రభుత్వ హత్యలే నని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత అన్నారు....