భారీ వర్షాలతో పూర్తిగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నేడు ఆసిఫాబాద్ జిల్లా చింతల మనేపల్లి మండల తహశీల్దార్ కు వినతి...
ఆదివాసీ కోలావార్ మన్నెవార్ సేవా సంఘం అద్వర్యం లో బెజ్జుర్ మండల కేంద్రంలో ఘనంగా కొమరం భీం 119 వ జయంతి జరిపారు. ఈ సందర్బంగా ఆదివాసీ కోలావార్ మన్నెవార్ సేవా సంఘం మండల...
నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీ సరస్వతీ దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐ.జి ప్రభాకర్ రావ్ నేడు సందర్శించారు. శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు అమ్మవారిని...
శాస్త్రీయంగా పంటలు వేసి పౌష్టికాహారాన్ని పండించుకోవడం ద్వారా అధిక లాభాలను ఆర్జించడమే కాకుండా ఆరోగ్యం గా కూడా ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ రోజు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ ఎం.రాజేశ్వర్...
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా బుధవారం అమ్మవారిని దర్శించుకున్న మంత్రి...
నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో రూ. 50 లక్షల వ్యయంతో...
పంటచేల కాపలాకు వెళ్లి వరద నీటిలో చిక్కుకున్న జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు రైతులను ఖానాపూర్ పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన పూస మల్లయ్య,...
నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సమక్షంలో భాస్కర్ దళం కీలకమైన దళ సభ్యుడు కొడప లింకు స్వచ్ఛందంగా లొంగిపోయాడు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్...
SRSPముంపు గ్రామ ప్రజల అవసరాల కోసం ఉంచిన భూమిని డి వన్ పట్టాల పేరుతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనుచరులు ఆక్రమించుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కృష్ణా గోదావరి జలాల బిజెపి రాష్ట్ర కన్వీనర్...
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం...