ఢిల్లీ నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ డాక్టర్ జి. రామ్ గోపాల్ నాయక్ నేడు నిర్మల్ జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర లోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు....
భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ 67వ వర్ధంతి సందర్భంగా బలిదాన దివస్ ను కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని భోరిగం గ్రామంలో బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ...
కరోనా వ్యాధిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయడాన్ని కొమురంభీం జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, సిర్పూర్ తాలూకా సీనియర్ ...
బయో గ్యాస్ ప్లాంట్లను నిర్మించుకోవడం ద్వారా గ్రామాలలోని రైతులు మరింత అభివృద్ధి చెందవచ్చునని దహెగాం ఎస్ ఐ రఘుపతి అన్నారు. నేడు దహెగాం మండలంలోని చంద్ర పల్లి గ్రామంలో ఎస్ కే జీ సంఘ...
ఉన్నత విద్యకు ఉపయోగ పడే పుస్తకాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్ మెంట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆపరేటింగ్ సిస్టమ్, పారామెడికల్ ఇంకా మరిన్ని ఉపయోగకరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు తెలుగుదేశం పార్టీ...
తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ప్రొఫెసర్ జయశంకర్ భవిష్యత్ తరాలకు మార్గ నిర్ధేశకులని, జయశంకర్ సర్ ఆశయాలకు అనుగుణంగా సీయం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నారని అటవీ,...
కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన కళ్యాణి ఇంటర్ ఫలితాల్లో ఎంపిసి విభాగంలో 992 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా నిలిచింది. ఇంటర్ ఫలితాల్లోనే కాకుండా పదవ తరగతిలో,...
నిర్మల్ పట్టణం శాంతి నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీజ ఎలెక్ట్రిక్ టూ వీలర్ షో రూమ్ ను శనివారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా...
గత మూడు నెలలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు, పెన్షనర్ల పెన్షన్లలో కోతపెడుతున్న ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దమైన తన చర్యను సమర్ధించుకోవటానికి రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ 2ను తీసుకురావటాన్ని నిరసిస్తూ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఐక్యవేదిక,...