35.2 C
Hyderabad
April 20, 2024 18: 42 PM

Category : ఆదిలాబాద్

Slider ఆదిలాబాద్

క్వారంటైన్ లో ఉన్న 11 మంది ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి

Satyam NEWS
నిర్మల్ జిల్లా లోని వివిధ క్వారంటైన్ కేంద్రాలలో ఉన్న ఢిల్లీ మార్కజ్ కు వెళ్లి వచ్చిన వారిలో గడువు పూర్తయినందున, నెగిటివ్ రిపోర్టులు వచ్చినందు 11 మందిని ఇళ్లకు పంపించామని జిల్లా కలెక్టర్ ముషారఫ్...
Slider ఆదిలాబాద్

వడదెబ్బ నుండి రక్షణ కు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ల పంపిణీ

Satyam NEWS
రాత్రింబవళ్ళు రోడ్లపైనే తింటూ రోడ్లపైనే పడుకుంటున్న పోలీసులకు వడదెబ్బ నుండి రక్షణ కల్పించేందుకు నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందచేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కూడళ్ల వద్ద...
Slider ఆదిలాబాద్

పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS
మంచిర్యాల జిల్లా కేంద్రం ఎన్టీఆర్ నగర్ లో సుమారుగా 40 మంది వలసల కూలీల కుటుంబాలకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ బియ్యం తో పాటు నిత్యావసర సరుకులను సమకూర్చింది. ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయ...
Slider ఆదిలాబాద్

ఫార్మర్ వెల్ఫేర్: రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి

Satyam NEWS
రైతు కుటుంబాలు బాగుంటేనే అభివృద్ధి సాధించగలుగుతామని అప్పుడే రాష్ట్రం, దేశం బాగుంటుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.  మంగ‌ళ‌వారం నిర్మ‌ల్ మండలంలోని మేడిప‌ల్లి గ్రామం, లక్ష్మణ‌చాంద...
Slider ఆదిలాబాద్

కరోనాపై పోరాటానికి చిన్న బాలుడి పెద్ద సాయం

Satyam NEWS
చిన్నారి బాలుడు తాను గల్లాపెట్టె లో  ప్రతిరోజు దాచుకున్న డబ్బులను జిల్లా లోని కరోనా వైరస్ బాధితుల సహాయార్థం విరాళంగా అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. కరోనా వైరస్ బాధితుల...
Slider ఆదిలాబాద్

కరోనా ఎలర్ట్: పోలీసులూ అన్ని జాగ్రత్తలూ పాటించండి

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కష్టపడుతున్న పోలీసులు విధి నిర్వహణలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. సోమవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్బీ ఫీల్డ్ సిబ్బందికి  ఎస్పీ...
Slider ఆదిలాబాద్

నిర్మల్ పట్టణంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

Satyam NEWS
కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలోనే ఉండాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం గాజులపేట్ వాడలో కాలినడకన పర్యటించి ప్రజలు ఎవరూ కూడా తమ...
Slider ఆదిలాబాద్

రైతుల్లో ధైర్యం నింపేందుకే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

Satyam NEWS
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే పూచి ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖమాత్యులు ఎస్. నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం మామడ మండలం లోని ఫోన్కాల్ గ్రామంలో మార్కెట్ ఆధ్వర్యంలో...
Slider ఆదిలాబాద్

మేరా భారత్ మహాన్: ఈ చిన్న పల్లె దేశానికి వెలుగు తేవాలి

Satyam NEWS
వారు చిన్న స్థాయి నాయకులు. అయితేనేం. పెద్ద పెద్ద నాయకులకు రాని ఆలోచన వారికి వచ్చింది. ఎక్కడో మారుమూల పల్లెలో ఉండి కూడా దేశం గురించి ఆలోచించే ఇలాంటి వారివల్లే దేశం ఇంకా సుభీక్షంగా...
Slider ఆదిలాబాద్

కరోనా హెల్ప్: భాగ్యనగర్ కాలనీవాసుల ఉదార విరాళం

Satyam NEWS
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఎందరో సహాయం చేస్తున్నారు. నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీ వాసులు, యూత్ కమిటీ సభ్యులు అదే బాటలో నడుస్తూ తమకు చేతనైన సాయం చేస్తున్నారు. 26 మంది కలిసి...