నిర్మల్ జిల్లా లోని వివిధ క్వారంటైన్ కేంద్రాలలో ఉన్న ఢిల్లీ మార్కజ్ కు వెళ్లి వచ్చిన వారిలో గడువు పూర్తయినందున, నెగిటివ్ రిపోర్టులు వచ్చినందు 11 మందిని ఇళ్లకు పంపించామని జిల్లా కలెక్టర్ ముషారఫ్...
రాత్రింబవళ్ళు రోడ్లపైనే తింటూ రోడ్లపైనే పడుకుంటున్న పోలీసులకు వడదెబ్బ నుండి రక్షణ కల్పించేందుకు నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందచేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కూడళ్ల వద్ద...
మంచిర్యాల జిల్లా కేంద్రం ఎన్టీఆర్ నగర్ లో సుమారుగా 40 మంది వలసల కూలీల కుటుంబాలకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ బియ్యం తో పాటు నిత్యావసర సరుకులను సమకూర్చింది. ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయ...
రైతు కుటుంబాలు బాగుంటేనే అభివృద్ధి సాధించగలుగుతామని అప్పుడే రాష్ట్రం, దేశం బాగుంటుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ మండలంలోని మేడిపల్లి గ్రామం, లక్ష్మణచాంద...
చిన్నారి బాలుడు తాను గల్లాపెట్టె లో ప్రతిరోజు దాచుకున్న డబ్బులను జిల్లా లోని కరోనా వైరస్ బాధితుల సహాయార్థం విరాళంగా అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. కరోనా వైరస్ బాధితుల...
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కష్టపడుతున్న పోలీసులు విధి నిర్వహణలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. సోమవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్బీ ఫీల్డ్ సిబ్బందికి ఎస్పీ...
కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలోనే ఉండాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం గాజులపేట్ వాడలో కాలినడకన పర్యటించి ప్రజలు ఎవరూ కూడా తమ...
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే పూచి ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖమాత్యులు ఎస్. నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం మామడ మండలం లోని ఫోన్కాల్ గ్రామంలో మార్కెట్ ఆధ్వర్యంలో...
వారు చిన్న స్థాయి నాయకులు. అయితేనేం. పెద్ద పెద్ద నాయకులకు రాని ఆలోచన వారికి వచ్చింది. ఎక్కడో మారుమూల పల్లెలో ఉండి కూడా దేశం గురించి ఆలోచించే ఇలాంటి వారివల్లే దేశం ఇంకా సుభీక్షంగా...
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఎందరో సహాయం చేస్తున్నారు. నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీ వాసులు, యూత్ కమిటీ సభ్యులు అదే బాటలో నడుస్తూ తమకు చేతనైన సాయం చేస్తున్నారు. 26 మంది కలిసి...