మహాపూజతో మొదలైన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో జరిగే ప్రతిష్ఠాత్మక నాగోబా జాతర లో నాగోబా రూపంగా భావించే నాగుపాము కనబడటం తో గిరిజనులు నాగోబానే ఆయూపంలో వచ్చాడని ఆనందం లో...
ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కెస్లాపూర్లో గ్రామంలోవైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం అర్ధరాత్రి నాగోబాకు మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో మహాపూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులు సంప్రదాయ పూజలతో మహాపూజలకు...
వసంత పంచమి( శ్రీ పంచమి) ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయానికి విచ్చేసి పట్టు వస్త్రములను సమర్పించాలని దేవాదాయ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకిరణ్ రెడ్డిని ఆలయ కమిటీ కోరింది. ఆలయ ఇవో వినోద్ రెడ్డి,...
కాగజ్ నగర్ పట్టణంలోని 13 వ వార్డు రిక్షా కాలనీ (అహ్మద్ రజా కాలనీ) కి చెందిన సయ్యద్ మహెపూజ్ ను టిఆర్ఎస్ పార్టీ 1 వ వార్డ్ నుంచి గెలుపొందిన సద్దాం హుస్సేన్...
మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడేనని, ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసిన వారిని ప్రజలు విశ్వసించరని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అధికార పార్టీతోనే...
పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అటవీ, పర్యావరణ, న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామంలో నేడు పల్స్ పోలియా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ...
ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడం కోసమే పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తారని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు తెలిపారు. నేడు పట్టణంలోని సిద్దాపూర్ లో ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు...
మాంసం కోసం ఆవులను చంపడాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలోని హిందూ వాహిని తీవ్రంగా ఖండిస్తున్నది. నిన్న రాత్రి ఇక్కడి ఒక గోశాల నుంచి కొందరు రెండు ఆవులను కొనుగోలు చేశారు. వాటిని చంపి మాసం...
సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు శ్రీరామరక్ష అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల...