30.7 C
Hyderabad
April 19, 2024 10: 05 AM

Category : హైదరాబాద్

Slider హైదరాబాద్

పేదలను ఆదుకుంటున్న బిజెపి నగర ఉపాధ్యక్షుడు

Satyam NEWS
లాక్ డౌన్ కారణంగా ఆకలితో ఉన్నవారిని ఆదుకోవడానికి పలువురు ముందుకు వస్తున్నారు. అదే కోవలో బీజేపీ నగర ఉపాధ్యక్షుడు కన్నె రమేష్ యాదవ్ చేరారు. హైదరాబాద్ లోని కాచిగూడ డివిజన్ లోని మౌలానా ఆజాద్...
Slider హైదరాబాద్

చంపాపేట్ లో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS
జర్నలిస్టులకు లక్ష రూపాయల నిత్యవసర సరుకులను చంపాపేట్ డివిజన్  తెరాస నాయకుడు నల్ల రాఘమారెడ్డి పంపిణీ చేశారు. కరోనా వైరస్ కబళిస్తున్న ప్రస్తుత తరుణంలో సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ సామాజిక బాధ్యతను పాటిస్తూ సమాచార...
Slider హైదరాబాద్

జగన్ గురూజీకి విరాళం అందించిన గ్లాండ్ ఫార్మా కంపెనీ

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లాక్ డౌన్ వల్ల అనేక ప్రాంతాల్లో ఆహారం అందని వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో శ్రీ మాత యోగ అన్నపూర్ణేశ్వరి చారిటబుల్...
Slider హైదరాబాద్

కరోనా ఎఫెక్ట్: ప్రయివేటు హాస్టల్ విద్యార్ధులకు ఉచిత భోజనం

Satyam NEWS
కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని సర్ధార్ పటేల్ నగర్ లో ఉన్న ఒక ప్రయివేటు హాస్టల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా  రెండు రోజులుగా భోజనం లేకుండా ఉన్న విద్యార్ధులను మాత యోగ అన్నపూర్ణేశ్వరి చారిటబుల్...
Slider హైదరాబాద్

ఇతర రాష్ట్రాల కూలీలకు బియ్యం, ఆర్ధిక సాయం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన విధంగా రేషన్ కార్డులేని ఇతర రాష్ట్రాల పేదవారికి ఉచితంగా బియ్యం ఆర్ధిక సాయం చేసే పథకాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నేడు ప్రారంభించారు....
Slider హైదరాబాద్

జగన్ గురూజీ ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి కోసం ఏర్పాటు చేసిన లాక్ డౌన్ కారణంగా ప్రజాజీవితం స్తంభించింది. దీంతో   ఏ ఆధారం లేని అనేక మందికి ఆహార కొరత ఏర్పడి పస్తులు ఉంటున్నారు. ఈ సందర్భంగా...
Slider హైదరాబాద్

మర్కజ్ వార్తలతో బెంబేలెత్తిన మల్లేపల్లి వాసులు

Satyam NEWS
మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన అనంతరం జరిగిన పరిణామాలతో బెంబేలెత్తిన పాతబస్తీ ముస్లింలు వైద్య పరీక్షలకు ఉరుకులు పరుగులపై వెళ్లారు. ఈ చైతన్యం కోసమే నిన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తో బాటు పలువురు...
Slider హైదరాబాద్

వలస కార్మికులకు ఉచితంగా బియ్యం, నగదు పంపిణీ

Satyam NEWS
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌లో భాగంగా ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో వలస కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉచితంగా బియ్యం, నగదు పంపిణీ చేయిస్తున్నారు. ఈ కార్యక్రమం లో...
Slider హైదరాబాద్

కరోనా ఎలర్ట్: ఆశా వర్కర్లకే నిరాశాజనకమైన పరిస్థితులు

Satyam NEWS
హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సెంటర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న...
Slider హైదరాబాద్

పేదల ఆకలి తీరుస్తున్న బీజేవైఎం, ఆశాజ్యోతి ఫౌండేషన్

Satyam NEWS
కరోనా విస్తృతి నేపథ్యంలో పేదలు పడుతున్న ఇబ్బందులు కొంతైనా తీర్చేందుకు హైదరాబాద్ బీజేవైఎం నాయకులు నడుంబిగించారు. ఆశాజ్యోతి ఫౌండేషన్ తో కలిసి ప్రతి రోజూ 500 మందికి ఆహారం సరఫరా చేసేందుకు సంసిద్ధులయ్యారు. బీజేవైఎం...