గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్ లో తెరాస హవా కొనసాగుతోంది. ప్రతీ రోజు నియోజకవ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు తెరాసకే తమ మద్దతని స్పష్టం...
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని ఖరారు చేసింది. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపి నుంచి పోటీ చేసేందుకు...
దున్నపోతు కు గడ్డి వేసి బర్రె కు పాలు పిండితే రావు అని రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచాము..హోం గార్డులు, అంగన్వాడీ, ఆశా లకు జీతాలు...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది....
దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం...
శ్రావణ మాసం వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించడానికి భక్తులు బారులు తీరారు. శ్రీ రాజరాజేశ్వరీ...
హుజురాబాద్ నియోజకవర్గం లోని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజుపల్లి గ్రామం నుండి వివిధ పార్టీలకు చెందిన 100మందికి పైగా నాయకులు తెరాసలో చేరారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండల ఇంచార్జి పేరియాల...
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యామని, రాబోయే హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మత్స్య సంఘం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తు ఈరోజు మంత్రి...
కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి హరీశ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హుజూరాబాద్ లో స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి గంగుల...
హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. దళిత బంధు ప్రారంభ సమావేశం సందర్భంగా ఈ...