33.2 C
Hyderabad
April 26, 2024 01: 03 AM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

తెలంగాణ తల్లి ప్రత్యేక రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీనే

Satyam NEWS
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోనియా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ కార్యదర్శి ఆది...
Slider కరీంనగర్

గుమ్మడి ప్రకాష్ జ్ఞాపకార్ధం మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ అన్నదానం

Satyam NEWS
మూడు నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్ నకు చెందిన లారీ డ్రైవర్ నలువాల శంకర్ కుటుంబాన్ని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు...
Slider కరీంనగర్

ఆహార వితరణ చేసిన మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్టు

Satyam NEWS
కరోనా రోగులతో బాటు విధినిర్వహణలో అంకిత భావంతో పని చేస్తున్న వైద్య సిబ్బందికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కు చెందిన మై వేములవాడ  ఛారిటబుల్ ట్రస్టు ఆహారం పంపిణీ కొనసాగిస్తున్నది. మై వేములవాడ ...
Slider కరీంనగర్

కరోనా రోగుల సేవలో మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ సమయంలో పేదలను ఆదుకోవడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిరంతరంగా ప్రయత్నిస్తున్నది. ఈరోజు మెడికల్ ఆఫీసర్ మహేశ్ రావును కలిసి, లక్ష్మీగణపతి కాంప్లెక్స్ లో...
Slider కరీంనగర్

కరోనా కాలంలో సేవలు అందిస్తున్న మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS
కరోనా కష్ట సమయంలో పేదల కరోనా రోగులకు మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ తన సేవలను కొనసాగిస్తున్నది. కరోనా రోగులతో బాటు చెక్ పోస్టు వద్ద డ్యూటీ చేస్తున్న పోలీసు సిబ్బందిని నేడు మై...
Slider కరీంనగర్

గ్రామీణ పేదలకు కరోనా కిట్లు, నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS
భారత ప్రధానిగా నరేంద్రమోడీ రెండో సారి ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తి అయిన శుభ సందర్భంగా బిజెపి దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కుమ్మరి శంకర్ పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఉమ్మడి...
Slider కరీంనగర్

వేములవాడ పోలీసు సిబ్బందికి కరోనా రక్షణ కిట్ ల పంపిణీ

Satyam NEWS
మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి కరోనా కిట్ పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రక్షణ కల్పించేందుకు మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు...
Slider కరీంనగర్

కొనుగోలు కేంద్రాల వద్ద నెలరోజులుగా రైతుల పడిగాపులు

Satyam NEWS
లారీల కొరతతో  వరి కొనుగోలు కేంద్రాల వద్ద  ధాన్యం ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాటిని మిల్లులకు తరలించేందుకు ఇసుక, లిక్కర్ లారీలను ఉపయోగించాలని టి పి సి సి కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి...
Slider కరీంనగర్

లాక్ డౌన్ సమయంలో తిరగవద్దు అంటే వింటారా? వినరు…అందుకే…

Satyam NEWS
అమ్మా అయ్యా అంటూ బతిమాలి చెబితే వింటారా? వినరు గాక వినరు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ అమలు చేస్తున్నామని చెబుతుంటే మాకేం కాదులే… కరోనా మాకు రాదులే… అంటూ విచ్చలవిడిగా రోడ్లపైకి...
Slider కరీంనగర్

11వ రోజు ఆహారం అందించిన మై వేములవాడ వాట్సప్ గ్రూప్

Satyam NEWS
కరోనా బాధితులకు సాయం చేయడంలో మై వేములవాడ వాట్సాప్ గ్రూపు తన వంతు ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నది. 11వ రోజు కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లక్ష్మిగణపతి కాంప్లెక్స్ లోని ఐసోలేషన్...