30.7 C
Hyderabad
April 19, 2024 08: 31 AM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

ఆహార వితరణ చేస్తున్న మై వేములవాడ వాట్సాప్ గ్రూపు

Satyam NEWS
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మై వేములవాడ వాట్సాప్ గ్రూపు కరోనా పీడితులకు నిరంతరంగా సేవలు అందిస్తూనే ఉంది. ఆరవ  రోజు కార్యక్రమంలో భాగంగా వేములవాడ లక్ష్మిగణపతి కాంప్లెక్స్ లోని ఐసోలేషన్ సెంటర్లో...
Slider కరీంనగర్

హోం గార్డ్ బాబా కుటుంబానికి మై వేములవాడ వాట్సాప్ గ్రూపు సహాయం

Satyam NEWS
కరోనా మహమ్మారి కాటుకు బలైన హోం గార్డ్ బాబా కుటుంబాన్ని వేములవాడ వాట్సాప్ గ్రూపు సభ్యులు పరామర్శించి వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు. బాబా కుటుంబాన్ని పోలీసుశాఖ ఆదుకోవాలని, వీలైతే వారి...
Slider కరీంనగర్

లాక్ డౌన్ సమయంలో ఏం చేయాలి?…వీరేం చేశారో చూడండి

Satyam NEWS
లాక్ డౌన్ సమయంలో ఏం చేయాలి? ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉండి ఏం చేయాలి? ఏం చేస్తాం… ఏమీ చేయలేం….. ఇలా అలోచించిన కొందరు పేకాట క్లబ్ ను ప్రారంభించేశారు. డబ్బులు పందెం కాస్తూ...
Slider కరీంనగర్

కరోనా పీడితులకు ఆహారం అందిస్తున్న మై వేములవాడ వాట్సాప్ గ్రూపు

Satyam NEWS
కరోనా పాజిటీవ్ వచ్చిన వారికి ఎనలేని సేవ చేస్తున్నది మై వేములవాడ వాట్సాప్ గ్రూపు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మై వేములవాడ వాట్సాప్ గ్రూపు శనివారం నాడు మూడవ రోజు వరుసగా అల్పాహారం,...
Slider కరీంనగర్

సిరిసిల్లలో లాక్ డౌన్ అమలు తీరు పర్యవేక్షించిన ఎస్ పి

Satyam NEWS
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ విధించారు. అయినా కొందరు అనవసరంగా రోడ్లపైకి వస్తుండటంతో లాక్ డౌన్ పెట్టిన లక్ష్యం నెరవేరడం లేదు. ఈ లోపాన్ని క్షేత్రస్థాయిలో...
Slider కరీంనగర్

కరోనా రోగుల్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి

Satyam NEWS
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కౌశిక్ రెడ్డి ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు...
Slider కరీంనగర్

కరోనా రోగుల సేవల మై వేములవాడ వాట్సాప్ గ్రూపు

Satyam NEWS
ఐసోలేషన్ సెంటర్లో ఉన్న కరోనా పాజిటివ్ పేషేంట్లకు, డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బందికి మై వేములవాడ వాట్సాప్ గ్రూపు సేవలు అందిస్తున్నది. ఈ సేవలలో భాగంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం సమకూరుస్తున్నారు. సిరిసిల్ల జిల్లా...
Slider కరీంనగర్

వేములవాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

Satyam NEWS
సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ తిప్పాపురంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు....
Slider కరీంనగర్

వేములవాడలో కరోనా పరిస్థితులు ఆందోళనకరం

Satyam NEWS
కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని కాంగ్రెస్ పార్టీ టి పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో నేడు ఆయన విలేకరుల...
Slider కరీంనగర్

లాక్ డౌన్ వేళల్లో ప్రజలు బయటకు రావద్దు

Satyam NEWS
కరోనా అదుపు చేసేందుకు విధించిన లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గురువారం ప్రత్యక్ష పర్యవేక్షణ...