కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో ప్రారంభమైన ద్విమండల అకండ హనుమాన్ చాలీసా పారాయణం 7 వరోజు భక్త జనం సందోహం మధ్య అంగరంగవైభవంగా కొనసాగింది. ఆలయ స్దాన చార్యులు జితేంద్రస్వామి స్వామి...
ముత్యంపేట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చెరకు రైతులు ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 24వ తేదీన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో...
ఈనెల 24వ తేదీన ప్రారంభమయ్యే ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావలసిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం...
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి సమీకృత వసతి గృహంలో 9వ తరగతి విద్యార్థిని మనీషా ఆకాలంగా మృతి చెందింది. ఈ ఘటన ఫిబ్రవరి 12వ తేదీన చోటు చేసుకుంది. అపస్మారక స్థితిలో కింద పడిపోయి ఉన్న...
ఎల్ఐసి సంస్థ ప్రయివేటికరణ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఎల్ ఐ సి ఉద్యోగులు చేపట్టిన ఒక రోజు సమ్మె లో భాగం గా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎల్ ఐ సి ఉద్యోగులు...
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ద్విమండల( 80 రోజులు) హనుమాన్ చాలీసా పారాయణం అంకురార్పణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణం జరగాలని కొండగట్టు అంజన్న సేవాసమితి...
గల్ఫ్ దేశాలలో జీతభత్యాలు తగ్గించడం చాలా బాధకలిగిస్తున్నదని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టిఆర్ఎస్ ఖతర్ శాఖ రూపొందించిన 2021వార్షిక కేలండర్ ను హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో...
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో...
రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ గోదావరిఖని పట్టణం ప్రభుత్వ హాస్పిటల్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆయనతో బాటు ఇతర పోలీస్ అధికారులు, పోలీసు సిబ్బంది కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్...
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఉత్తర ద్వారం ముందు రూ.90 లక్షల వ్యయంతో నిర్మించనున్న రామకోటి స్తూపానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మంగళవారం...