కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైన వై. సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి లను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభినందించారు....
ఐదేళ్ళుగా ప్రేమించి , పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు ఎన్నోచెప్పి నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకో అన్నందుకు చెప్పాపెట్టకుండా ఎక్కడికో జారుకున్నాడు ఆ ప్రబుద్దుడు .మోసపోయానని గ్రహించిన ఆ యువతి ప్రియుడు ఇంటి ముందు...
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలుగు జానపద గాయని మధుప్రియ,సినీ నటుడు ఫిష్ వెంకట్ లు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి నాగిరెడ్డి మండపంలో...
కరీంనగర్ లో బిజెపి ఆటలు కట్టిస్తూ టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. కరీంనగర్ కార్పొరేషన్లోని మొత్తం 60 డివిజన్లకుగాను 33 డివిజన్లను గెల్చుకుని టీఆర్ఎస్ ఇక్కడ అధిక్యం సాధించింది. బీజేపీ ఇక్కడ కేవలం 13 స్థానాలకే...
వేములవాడ మున్సిపల్ ఎన్నికలలో 28 వార్డ్ కౌన్సెలర్ గా గెలిచినా ప్రతాప హిమబిందు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ భార్య ప్రతాప హిమబిందు...
కోట్లు గుమ్మరించి జిమ్మిక్కులు చేసి తెరాస కార్పొరేషన్లో అధికారం కైవసం చేసుకుందని ఎంపీ బండి సంజయ్ అన్నారు.సోమవారం సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 13...
వేములవాడ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలలో చైర్మన్ గా రామతీర్థపు మాదవి వైస్ చైర్మన్ గా మధు రాజేందర్ ఎన్నికయ్యారు.ఈ ఉదయం కాంప్ నుండి నేరుగా మున్సిపల్ సమావేశమందిరానికి చేరుకున్న తెరాస సభ్యులు...
సమయం చిక్కినప్పుడల్లా తనలోని కళాకారున్ని బయటకు తీసుకువస్తున్నాడు రాజన్నసిరిసిల్ల జిల్లాకలెక్టర్ కృష్ణభాస్కర్. నిత్యం జిల్లా వ్యవహారాలు ,పాలనాపగ్గాలతో ఊపిరి సలపని పని నుంచి సేదదీరి, తనకిష్టమైన వీణావాద్యాన్ని చేతబూనారు.ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని...
రాజన్న సిరిసిల్ల జిల్లాస్థాయి బాల బాలికల జూనియర్ కబడ్డీ సెలెక్షన్ ట్రయిల్స్ నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల కబడ్డీ అడహాక్ కమిటీ సభ్యులు ముస్కు మల్లారెడ్డి సింగారపు తిరుపతి బొడ్డు రాములు, ప్రభాకర్ సురేష్ లు...
తెరాస గెలుపు చూసి ప్రతిపక్షాలు వణికిపోతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్లో శనివారం ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ ప్రజల కోసం పని చేస్తున్న పార్టీ...