సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావుకు సిపిఐ నేతలు ఆయన ఇంటి వద్ద కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పువ్వాడ నాగేశ్వరరావు ఆయన సతీమణి పువ్వాడ విజయలక్ష్మి కి ఈ సందర్భంగా...
సంఘర్షణ విధానాన్ని మానుకోని సామరస్యంతో మెలిగినప్పుడే సమాజంలో శాంతి నెలకొనడంతో పాటు త్వరితగతిన అభివృద్ధి జరుగుతుందని మమత వైద్య, విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ శాసన సభ, శాసన మండలి సభ్యులు పువ్వాడ...
ముఖ్యమంత్రి కేసిఆర్ సారధ్యంలో తెలంగాణలో పారదర్శక పాలన సాగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీషారావు తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న సీట్లలో 43...
ఎస్ సి ఏ నిధులతో చేపట్టిన పనులతో చేపట్టిన పనులలో జాప్యం జరగడం పట్లలో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐడిఓసి కార్యాలయపు మిని సమావేశపు హాలులో 2020-21,...
తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఇదే మనందరి లక్ష్యమని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. గడప గడపకూ కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాన్ని ఖమ్మం లోని...
ఖమ్మం నియోజక వర్గ పరిధిలో ఉన్న డబుల్ ఓటర్ల జాబితా పై నిగ్గు తేల్చాలని కోరుతూ ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగర మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి కి కాంగ్రెస్...
దేశంలో 15 కోట్ల మంది జనాభా కలిగిన ఆదివాసి గిరిజన ప్రజల హక్కులను కాలరాస్తూ పరిపాలిస్తున్న బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలను వచ్చే ఎన్నికల్లో గద్దె దించడమే లక్ష్యంగా గిరిజనులు ఐక్యంగా ముందుకు రావాలని, తెలంగాణ...
ఖమ్మం పట్టణంలో 45 సంవత్సరాల పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అవినీతికి ఎటువంటి అవకాశం లేకుండా పరిపాలించి ప్రజల మన్ననలు పొందిన నేత చిర్రవూరి లక్ష్మి నర్సయ్య అని సిపిఎం...
వృత్తిదారుల సమస్యలపై ఈ నెలలో జరుగుతున్న వివిధ ఆందోళనలో వృత్తిదారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనిఉ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎర్ర శ్రీకాంత్ పిలుపునిచ్చారు. స్థానిక మంచి కంటి మీటింగ్...
ఈ నెల 17న హైదరాబాద్ తుక్కగుడా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించనున్న విజయ భేరి సభ విజయవంతానికై జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జావిద్ అధ్యక్షతన నగర కాంగ్రెస్ కమిటీ...