అమరుల త్యాగఫలం, కేసీఆర్ దీక్ష ఫలంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో అక్రమ కేసులు పెట్టి ఖమ్మం జైల్ కీ తీసుకువచ్చినప్పుడు...
మన దేశం కాదు.. మన రాష్ట్రం కాదు.. మన ఊరు కాదు . ఎక్కడో.. తల్లి కేరళ, తండ్రి ఆస్ట్రేయా.. ఇద్దరు యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా స్థిరపడ్డారు. ఈ దంపతులు భారత దేశం...
జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని 29373 మంది విద్యార్థినీ విద్యార్థులు, 1211 మంది ఉపాధ్యాయులు వీక్షించారని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టరు, అదనపు కలెక్టర్ సూచనలు,...
అప్రమత్తంగా ఉంటూ, భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ జిల్లా ప్రజాపరిషత్ ప్రాంగణంలోని ఇవిఎం గోడౌన్ ని తనిఖీ చేశారు. గోడౌన్ తాళాలు, సీళ్ళు, సిసి కెమెరాలు పరిశీలించారు....
ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి, త్వరితగతిన లక్ష్యం సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మునిసిపల్ కమీషనర్లతో గృహాలక్షి, జీవో 59, లేఅవుట్ ల ప్రగతిపై కలెక్టర్...
ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గం నుండి మరోసారి బిఅర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను స్థానిక విడివో కాల నీ లోని క్యాంపు కార్యాలయం లో బ్రాహ్మణ సంఘం...
చంద్రయాన్-3 విజయవంతం, దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన తొలి దేశం భారత్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ లు అన్నారు చందమామపై...
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున తమకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరుతూ హైదరాబాద్ గాంధీభవన్ లో ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని మొత్తం పది సెగ్మెంట్లలో ఏడు సెగ్మెంట్లకు గాను ఆరుగురు తమ...
చంద్రయాన్- 3 విజయవంతం కావడం పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన దేశ, విదేశాలలో నివసిస్తున్న, స్థిరపడిన భారతీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఇది సువర్ణాక్షరాలతో లిఖించవలసిన చారిత్రాత్మక...
దేశంలో ఎక్కడ లేని విధంగా న్యాయవాదుల సంక్షేమ నిధి ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అండగా నిలిచారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బార్...