35.2 C
Hyderabad
April 24, 2024 12: 40 PM

Category : మహబూబ్ నగర్

Slider మహబూబ్ నగర్

పానగల్ మండలంలో స్వీట్లు పంచిన కాంగ్రెస్ యూత్

Satyam NEWS
దీపావళి పర్వదినం సందర్భంగా ప్రముఖులకు స్వీట్లు పంచుతూ శుభాకాంక్షలు తెలిపారు వనపర్తి జిల్లా పానగల్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు. పానగల్ మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం, యంపిడివో కార్యాలయం,...
Slider మహబూబ్ నగర్

డబుల్ బెడ్ రూమ్ లకు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హామీ

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కోడెర్ మండలం నర్సాయపల్లి గ్రామపంచాయతీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్న గ్రామస్తుల డిమాండ్ ను కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి అంగీకరించారు. నర్సాయపల్లి గ్రామ పంచాయతీలో...
Slider మహబూబ్ నగర్

పెద్దకొత్తపల్లిలో ఈ నెల 20న యాదవుల సదర్ పండుగ

Satyam NEWS
యాదవ జాగృతి  సేన ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా స్థాయి సదర్ సమ్మేళనం ఈ నెల 20న పెద్దకొత్తపల్లి లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలను నేడు యాదవ జాగృతి సేన...
Slider మహబూబ్ నగర్

గంజాయి స్మగ్లర్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాలు తయారు చేసే వారిని  ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్...
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో మద్యం సేవించిన వారిపై కేసు

Satyam NEWS
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారిపై కేసు నమోదు చేశామని వనపర్తి రూరల్ ఎస్.ఐ షేక్ షఫీ తెలిపారు. మర్రికుంట , నాగవరం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు.బహిరంగ...
Slider మహబూబ్ నగర్

పునీత్ రాజ్ కుమార్ కు “నేనుసైతం” ఘన నివాళి

Satyam NEWS
రంగుల ప్రపంచం సినిమాలో హీరోనే కాదు….నిజ జీవితంలో రీల్ హీరో అసలే కాదు….రియల్ హీరో అనిపించుకొని, కేవలం కన్నడ ప్రజల మనసునే కాదు, యావత్ భారతావని మెచ్చిన అసలు సిసలైన హీరో, సూపర్ స్టార్...
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లాలో ధరణి పోర్టల్ నిర్వహణ విజయవంతం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ”ధరణి పోర్టల్” అక్టోబర్ 29, 2020న ప్రారంభమై నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నదని, భూ రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో దేశానికే...
Slider మహబూబ్ నగర్

పల్లెలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..

Satyam NEWS
పల్లె ద‌వాఖానా కు ఎంపికైన 19 మంది వైద్యులకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ కుమార్ నియామక పత్రాలను అందచేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది....
Slider మహబూబ్ నగర్

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించండి

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటి  పట్టణ కేంద్రంలోని12వ వార్డు లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి. ఇమ్రాన్ ఖాన్ కోరారు....
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ తాలూకా స్థాయి సదర్ కమిటీ ఏర్పాటు

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణం యాదవ జాగృతి సేన ఆధ్వర్యంలో తాలూకా స్థాయి సదర్ కమిటీ ఏర్పాటయింది. గురువారం నాడు కొల్లాపూర్ పట్టణంలోని మాధవ స్వామి ఆలయంలో యాదవ జాగృతి సేన ప్రత్యేక...