30.7 C
Hyderabad
April 24, 2024 02: 03 AM

Category : నల్గొండ

Slider నల్గొండ

దేశానికి సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ

Satyam NEWS
దేశానికి సాంకేతిక విప్లవం తీసుకువచ్చిన ఘనత భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కుతుందని డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. గురువారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ...
Slider నల్గొండ

హుజూర్ నగర్ పట్టణంలో రాజీవ్ గాంధీ వర్ధంతి

Satyam NEWS
భారత మాజీ ప్రధాని  రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి కార్యక్రమం హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హుజూర్ నగర్ ప్రధాన రహదారిలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్...
Slider నల్గొండ

రిక్వెస్టు: రేషన్ కార్డు లేనివారిని కూడా ఆదుకోవాలి

Satyam NEWS
తెల్లరేషన్ కార్డు లేని  కూలీలందరికీ కరోనా సహాయం అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో...
Slider నల్గొండ

22న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

Satyam NEWS
దీర్ఘకాలంగా కార్మికులకు రక్షణ కవచాలుగా ఉన్న కనీస వేతన చట్టం,  మెటర్నటీ లీవ్ చట్టం, పది గంటల విధాన చట్టాలను కేంద్ర ప్రభుత్వం సూచనలతో కొన్ని రాష్ట్రాలలో సవరించడాన్ని నిరసిస్తూ ఈ నెల 22వ...
Slider నల్గొండ

వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం

Satyam NEWS
వలస కార్మికులు ఆదుకోవటంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సిపిఐ పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. నల్లబ్యాడ్జీలు ధరించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించిన...
Slider నల్గొండ

గోపాలపురంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ

Satyam NEWS
భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సిపిఎం పార్టీ జాతీయ మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో ఘనంగా జరిగింది. సిపిఎం పార్టీ...
Slider నల్గొండ

తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి

Satyam NEWS
వేసవి కాలంలో మంచి నీటి సమస్య రాకుండా చూడాలని నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నార్కట్ పల్లి లోని ఎంపీడీవో కార్యాలయంలో మిషన్‌ భగీరథ పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో...
Slider నల్గొండ

పుచ్చలపల్లికి సిఐటియు ఘన నివాళి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని సి ఐ టి యు కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి సందర్భంగా నాయకులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు శీతల...
Slider నల్గొండ

పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి స్పూర్తిదాయకం

Satyam NEWS
పేదలకు పెన్నిది, ఆదర్శమూర్తి పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి స్పూర్తిదాయకమని CPM కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం నాడు CPM ఆధ్వర్యంలో జరిగిన సుందరయ్య...
Slider నల్గొండ

ప్రజల రక్షణ గాలికి వదిలి మద్యం షాపులు తెరుస్తారా?

Satyam NEWS
కరోనా కష్ట సమయంలోఎవరు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులను తెరిచిందో స్పష్టం చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య డిమాండ్ చేసింది. ప్రజల భద్రతను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారం...