పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన తహశీల్దార్ జయశ్రీ
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రంలోని 10వ,తరగతి పరీక్షా కేంద్రాలను తహసిల్దార్ వజ్రాల జయశ్రీ,మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ శనివారం పరిశీలించారు. అనంతరం తహసిల్దార్ వజ్రాల జయశ్రీ,మండల విద్యాధికారి భూక్య సైదా...