36.2 C
Hyderabad
April 23, 2024 19: 23 PM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

మహిళలు, బాలల కోసం భరోసా కేంద్రం: ఎస్పీ సిందూశర్మ

Satyam NEWS
మహిళలు, బాలల కోసం భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సిందూశర్మ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమీపంలోని గ్రీన్ హోమ్ కాలనిలో గల భవనంలో భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సిందూశర్మ...
Slider నిజామాబాద్

కేసీఆర్ సేవలు దేశానికి అవసరం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

Satyam NEWS
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సేవలు ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరమని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్ లో ఏర్పాటు...
Slider నిజామాబాద్

సెల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి టాప్: జిల్లా ఎస్పీ సిందూశర్మ

Satyam NEWS
సీఈఐఆర్ అప్లికేషన్ల ద్వారా సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందని జిల్లా ఎస్పీ సిందూశర్మ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఫ్లూ చోట్ల ఆకస్మికంగా పడిపోయిన, దొంగిలించబడిన మొబైల్...
Slider నిజామాబాద్

కామారెడ్డి మునిసిపాలిటీకి కొత్త కమిషనర్ ఎవరో?

Satyam NEWS
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ చేపట్టారు. రాష్ట్రంలో 46 మంది మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్లు బదిలీ...
Slider నిజామాబాద్

ఎలుకలు, కుక్కలను పట్టుకోవడం వైద్యుల పనా?

Satyam NEWS
కామారెడ్డి జిల్లా ఆస్పత్రి వైద్యుల సస్పెన్షన్ పై వైద్యుల ఆగ్రహం రోగులను చూసుకోకుండా ఎలుకలు, కుక్కలను పట్టుకోవడం వైద్యుల పనా అని కామారెడ్డి జిల్లా ఆస్పత్రి వైద్యులు ప్రశ్నించారు. జిల్లా ఆస్పత్రి ఐసియు విభాగంలో...
Slider నిజామాబాద్

కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో డిఎంఈ బృందం విచారణ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో కోమాలో ఉన్న రోగిని ఎలుకలు కరిచిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం నిన్న ఉదయం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్...
Slider నిజామాబాద్

దళిత మహిళపై దాడి.. మరో నలుగురి అరెస్ట్

Satyam NEWS
ఈ నెల 4 వ తేదీన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో దళిత మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నెల 9 న...
Slider నిజామాబాద్

సమస్యల పరిష్కారం కోసమే ఫిర్యాదుల పెట్టె

Satyam NEWS
నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే గ్రామగ్రామాన ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయడం జరిగిందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని కామారెడ్డి టౌన్, ఇసాయిపేట్, చుక్కాపూర్, జనగామ, దోమకొండ, పెద్దమల్లారెడ్డి,...
Slider నిజామాబాద్

అనుమానాస్పద వ్యక్తుల పట్టివేత

Satyam NEWS
గత కొద్దిరోజులుగా కామారెడ్డి జిల్లాలో చిన్న పిల్లలను కిడ్నాప్ కోసం ముఠాలు సంచరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనుమానాస్పదంగా ఎవరు కనపడినా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు....
Slider నిజామాబాద్

జడ్పీ మీటింగ్.. 5 నిమిషాలు: 2024-25 బడ్జెట్ ఆమోదం

Satyam NEWS
15 వ ఆర్థిక సంఘం 2024-25 బడ్జెట్ ప్రణాళిక జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ దఫెదార్ శోభ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ జితేష్ వి...